Category: ఆంధ్రప్రదేశ్

యర్రవరంలో పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో లేగదూడల ప్రదర్శన

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం :ఆంధ్రప్రదేశ్ పశుగాణభివృద్ధి సంస్థ మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన యర్రవరంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ డైరెక్టర్ చిక్కం బాలచంద్ర యోగేశ్వర్ మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి…

సోము వీర్రాజుని కలిసిన కాకినాడ జిల్లా బిజెపి నేతలు.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: భారతీయ జనతా పార్టీ నూతన శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన సోము వీర్రాజుని రాజమండ్రి తన స్వగృహంలో కాకినాడ జిల్లా మాజీ అధ్యక్షులు చిలుకూరి రాంకుమార్,జిల్లా ఉపాధ్యక్షులు ఉమ్మడి వెంకట్రావు మండల నాయకులతో కలిసి సోము వీర్రాజుకి…

ఆర్టీసీ కార్మికులు మొదటి డ్యూటీ ఎర్ర బ్యాడ్జీలతో ఆందోళన

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: స్థానిక ఆర్టీసీ డిపోలో టిమ్ డ్రైవర్ ఎస్వీ రమణ ను అక్రమ సస్పెన్షన్ను రద్దు చేయాలని కోరుతూ ఏలేశ్వరం ఆర్టిసి ఉద్యోగ కార్మికులు మొదటి డ్యూటీ నుండి ఎర్రరిబ్బలతో విధులకు హాజరయ్యారు. గత 13 రోజులుగా…

గ్రామంలో అభివృద్ధి శూన్యం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:మండలంలోని సిరిపురం గ్రామంలో ప్రభుత్వాలు మారినప్పటికీ గ్రామ అభివృద్ధి శూన్యమని గ్రామ ప్రజలు వాపోతున్నారు.చెత్త నుండి సంపద ఉన్నప్పటికీ గ్రామంలో అధికారుల నిర్లక్ష్యమో లేక పారిశుద్ధ్య కార్మికుల నిర్లక్ష్యమో తెలియదు కానీ రోజుల తరబడి ఇళ్లకే పరిమితమైన…

చిరుద్యోగి అక్రమాలపై స్తంభించిన ఏలేశ్వరం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:నగర పంచాయతీ లో డబ్బులు ఇస్తే ఏ పనీ అయినా సరే పని పూర్తయిపోతుంది అనే విధానాన్ని మున్సిపల్ ఆఫీసులోని విధులు నిర్వహిస్తున్న చిరు ఉద్యోగి పెంకె శ్రీనివాసరావు ఎన్నో సంవత్సరాలుగా దందా కొనసాగించి,ఎన్నో లక్షల రూపాయలు…

90ఎం.ఎల్ బ్యాచ్ మీ ఆటలు ఇక సాగవు – ఎమ్మెల్యే డాక్టర్ థామస్

పెనుమూరు , మన న్యూస్ :-…….90 ఎం.ఎల్ బ్యాచ్ కు ఇకపై మీ ఆటలు సాగవని గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ హెచ్చరించారు.శనివారం పెనుమూరు మండలంలో గ్రీవెన్స్ సెల్ లో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొన్నారు అలాగే ప్రజా సమస్యల…

ఆదాల ప్రభాకర్ రెడ్డి ను సత్కరించిన ముస్లిం మైనారిటీ నాయకులు

మనన్యూస్,నెల్లూరు: పవిత్ర రంజాన్ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డిగారిని వైసీపీ చెందిన పలువురు ముస్లిం మైనార్టీ నాయకులు ఘనంగా సత్కరించి ముందస్తు రంజాన్ పర్వదినం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం…

అన్నదాత సుఖీభవ అంటూ 137 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం

సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్ మనన్యూస్,గొల్లప్రోలు:అన్నదాత సుఖీభవ అంటూ 137 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.137…

సమాజంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకం -పారిశుధ్య కార్మికులను సన్మానించిన నాగబాబు

పిఠాపురం మార్చి 15 మన న్యూస్ :- రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పిఠాపురం శాసన సభ్యుడు కొణిదల పవన్ కళ్యాణ్ సూచన మేరకు శనివారం పిఠాపురం నియోజకవర్గం కుమారపురంలో వున్న గోకులం గ్రాండ్లో పిఠాపురం పారిశుధ్య కార్మికులను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి,…

శ్రీవల్లి దేవసేన ఆలయ రహదారి,అభివృద్ధి పనులు పరిశీలించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ, ఎమ్మెల్యే పులివర్తి నాని

Mana News :- చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండల పరిధిలోని ఊట్లవారిపల్లిలో వెలసినశ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సమీపంలో జరుగుతున్న రహదారి, పలు అభివృద్ధి పనులను శనివారం చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు ..,…