ఆకర్షణీయమైన డిజైన్ లతో…,. తిరుపతిలో పీఎంజే జ్యువెలర్స్ గ్రాండ్ రీలాంచ్
మన ధ్యాస,తిరుపతి, 27 సెప్టెంబర్ 2025 :దక్షిణాదిలో అత్యంత ప్రజాదరణ పొందిన జ్యువెలరీ బ్రాండ్ అయిన పీఎంజే జ్యువెలర్స్, తిరుపతిలోని తమ కొత్త స్టోర్ను ఘనంగా పునఃప్రారంభించింది. ఈ సందర్భంగా, బంగారు నగల ప్రియుల కోసం అక్టోబర్ 5వ తేదీ వరకు…