Author: Riyazvali K

అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ తరగతులు ప్రారంభం

రేణిగుంట పూతలపట్టు,15.05.2026: యువతకు నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పూతలపట్టు మండలం, పెటమిట్ట నందు గల అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో నేషనల్ అప్రెంటిసిషిప్ ప్రమోషన్ స్కీమ్ (NAPS) కింద ప్రభుత్వం ఆమోదించిన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు…

రేణిగుంట మండలం పి ఎం హై స్కూల్ గ్రౌండ్స్ లో 17 వ ఫ్రీ ఫుట్బాల్ కోచింగ్ క్యాంప్ ప్రారంభం….

రేణిగుంట మే 15.16 సంవత్సరాలుగా జేఎఫ్ఏ ఫుట్ బాల్ అసోసియేషన్ నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం 2026 ఈ దినము ప్రారంభమై 30వ తారీకు వరకు పిల్లలకు ఉచితముగా కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు. గత సంవత్సరం 120 మంది హాజరు కాగా ఈ…

జువ్వల కుటుంబంలో ఆణిముత్యం

ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్షలో జువ్వల జస్విత్ రెడ్డి ఘన విజయం ఈఈటీ గ్రూప్‌లో రాష్ట్రస్థాయిలో 33వ ర్యాంక్ పట్టుదల, క్రమశిక్షణతో విజయ శిఖరాలను అధిరోహించిన విద్యార్థి రేణిగుంట : కష్టపడే తత్వం, లక్ష్యసాధనపై అచంచల నమ్మకం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం…

​శ్రీకాళహస్తి పురపాలక సిబ్బందికి సేవా పురస్కారాల ప్రదానం…

పట్టణాభివృద్ధికి భారీ నిధులు…. ​ శ్రీకాళహస్తి మే 13.శ్రీకాళహస్తి పురపాలక సంఘ కార్యాలయంలో వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి “సేవ పురస్కారాల” అవార్డు ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. పురపాలక కమిషనర్ భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ…

​శ్రీకాళహస్తి పురపాలక సిబ్బందికి సేవా పురస్కారాల ప్రదానం…

పట్టణాభివృద్ధికి భారీ నిధులు…. ​ శ్రీకాళహస్తి మే 13.శ్రీకాళహస్తి పురపాలక సంఘ కార్యాలయంలో వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి “సేవ పురస్కారాల” అవార్డు ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. పురపాలక కమిషనర్ భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ…

​అనాథ చిన్నారులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి భరోసా…. .

​శ్రీకాళహస్తి: తొట్టంబేడు మండలం, సిద్ధిగుంట గ్రామానికి చెందిన ముగ్గురు అనాథ ఆడబిడ్డలకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కొండంత అండగా నిలిచారు. అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి చెందడంతో దిక్కులేని వారైన ఆ చిన్నారుల బాధ్యతను తాను స్వీకరిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.…

12వ తరగతి సీబీఎస్ఈ ఫలితాలలో మంగళ్ విద్యాలయం విద్యార్థుల ప్రభంజనం

తిరుపతి మే 13:*పూతలపట్టు మండలం పేటమిట్టలోని మంగళ్ విద్యాలయం విద్యార్థులు ఈరోజు విడుదలైన 12వ తరగతి సీబీఎస్ఈ ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచి 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. వివిధ గ్రూపులలో విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి సత్తాచాటారు. పి.సి.ఎం గ్రూపులో…

12వ తరగతి సీబీఎస్ఈ ఫలితాలలో మంగళ్ విద్యాలయం విద్యార్థుల ప్రభంజనం

తిరుపతి మే 13:*పూతలపట్టు మండలం పేటమిట్టలోని మంగళ్ విద్యాలయం విద్యార్థులు ఈరోజు విడుదలైన 12వ తరగతి సీబీఎస్ఈ ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచి 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. వివిధ గ్రూపులలో విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి సత్తాచాటారు. పి.సి.ఎం గ్రూపులో…

టీటీడీలో స్థానిక రిజర్వేషన్ల సాధనే లక్ష్యం..తిరుపతి స్థానిక రిజర్వేషన్ పోరాట సమితి డీఎంసీ. భాస్కర్ పిలుపు…

తిరుపతి మే 13. ​ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో జరుగుతున్న అన్యాయంపై తిరుపతి స్థానిక రిజర్వేషన్ పోరాట సమితి పోరాటాన్ని ఉధృతం చేసింది. ఈ మేరకు సమితి నాయకులు డీఎంసీ భాస్కర్ ఒక ప్రకటన…

రేణిగుంటలో రైల్వే అండర్ బ్రిడ్జి పునఃప్రారంభం..

వాహనదారుల కష్టాలకు లభించిన విముక్తి!… రేణిగుంట మే 13.తిరుపతి జిల్లా రేణిగుంట మండల కేంద్రంలో గత నెల రోజులుగా సాగుతున్న వాహనదారుల కష్టాలకు ఎట్టకేలకు తెరపడింది. రైల్వే అండర్ బ్రిడ్జ్ మరమ్మతుల కారణంగా మూసివేయడంతో, రేణిగుంట పట్టణంలోకి రావాలంటే వాహనదారులు పాత…