విజయవాడ లో డిసెంబర్ 4న ప్రజా హక్కుల సభ’ను విజయవంతం చేయండి
Mana News:- ఏలేశ్వరం మన న్యూస్ ప్రతినిధి విజయవాడ జింఖానా గ్రౌండ్ లో డిసెంబర్ 4న సీపీఐ,(ఎం.ఎల్.) లిబరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ‘ప్రజా హక్కుల సభ’ను విజయవంతం చేయాలని కోరుతూ లిబరేషన్ కార్యకర్తలు మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీ మండలంలోని…
లింగంపర్తి లో మరుగుదొడ్డి వినియోగం పై అవగాహన సదస్సు
Mana News:- ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా లింగంపర్తి గ్రామంలో లేఅవుట్ – 2 నందు మండల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మండల ప్రత్యేక అధికారి…
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
Mana News:- ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) భారతదేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర వనిత మాజీ ప్రధానమంత్రి ఇంద్రగాంధీ అని ఉపన్యాస ప్రసంగీకులు ఆలమూరి సుబ్బారావు కొనియాడారు. మంగళవారం ఇందిరా గాంధీ 107వ జయంతిని పురస్కరించుకొని. ఏలేశ్వరం మండలం…
కత్తెర పురుగు మొక్కజొన్నలో తీసుకోవలసిన జాగ్రత్తలు
Mana News:- పాచిపెంట, నవంబర్ 19( మన న్యూస్ ):-మొక్కజొన్న సాగు చేసే రైతులందరూ కత్తెర పురుగు పట్ల తగు జాగ్రత్తలు వహించాలని, ఈ పురుగు విత్తనం నాటిన వారం రోజుల నుండి (గుడ్డుదశ)ఈ పురుగును నివారించుకోవలసిన అవసరం ఉందని వ్యవసాయ…
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ప్రారంభం
మన న్యూస్, వెదురుకుప్పం:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా స్పెషల్…
నేడు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉ.9.30 గం.ల నుంచి మ.1 గం.వరకు కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక…
‘వార్-2’ స్పెషల్ సాంగ్లో ఆ హీరోయిన్?
Mana Cinema :- హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వార్-2’లో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని సినీవర్గాలు తెలిపాయి. ఈ పాటలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఆమె షూటింగ్లో పాల్గొంటారని సమాచారం.…
అధికార లాంఛనాలతో రామ్మూర్తినాయుడి అంత్యక్రియలు పూర్తి
MANA NEWS :- తిరుపతి జిల్లా నారావారిపల్లెలో నారా రామ్మూర్తినాయుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్వగ్రామం నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరిగాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో తల్లిదండ్రులు అమ్మణ్నమ్మ, ఖర్జూర నాయుడు సమాధుల పక్కనే రామ్మూర్తి…
ఎక్స్ అఫిషియో సభ్యునిగా టీటీడీ ఈవో ప్రమాణ స్వీకారం
Mana News :- టీటీడీ ఈవో జె. శ్యామలరావు ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత అడిషనల్ ఈవో సి. హెచ్. వెంకయ్య చౌదరి…
నారా రామ్మూర్తినాయుడు అంత్యక్రియల్లో పాల్గొన్న డాలర్స్ దివాకర్ రెడ్డి
విమానాశ్రయంలో సి.యం చంద్రబాబు, లోకేష్ కు స్వాగతం పలికిన డాలర్స్ దివాకర్ రెడ్డి Mana News :- తిరుపతి నవంబర్ 17, (మన న్యూస్ ) ,చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే , సి.యం చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు…