బాధిత కుటుంబానికి కాకర్ల చారిటబుల్ ట్రస్టు ద్వారా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం..!
వింజమూరు అక్టోబర్ 20 :(మన ధ్యాస న్యూస్):// వింజమూరు పంచాయతీలోని నేరేడుపల్లి గ్రామానికి చెందిన గంగ పట్ల కొండయ్య , గుండెపోటుతో మృతి చెందారు. స్థానిక నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కొండయ్య మృతి పట్ల సంతాపం…