పేదల పాలిట పెన్నిధి సీఎం సహాయ నిధి

అట్టహాసంగా చెక్కుల పంపిణీ

పేదల పాలిట పెన్నిధి సీఎం సహాయ నిధి.
ఉరవకొండ మన ధ్యాస: ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను అనంతపురంలో గురువారం పయ్యావుల శ్రీనివాసులు 26 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు ఆర్థిక సహాయం అందజేసే కార్యక్రమంలో భాగంగా, మొత్తం ₹16,66,313 (అక్షరాల పదహారు లక్షల అరభై ఆరువేల మూడు వందల పదమూడు రూపాయలు) విలువైన చెక్కులు 26 మందికి మంజూరయ్యాయి. వీటిని స్వయంగా శ్రీనివాసులు లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –
“ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మేము మీ కుటుంబానికి పెద్ద కొడుకులా అండగా ఉంటామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. ఆరోగ్య సమస్యల వల్ల ఎదుర్కొంటున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ సహాయం అందిస్తున్నామని పయ్యావుల పేర్కొన్నారు.

కూడేరు మండలం లబ్ధిదారులు:

  1. మరుట్ల-1 గ్రామం – బుర్రా ఆంజనేయులు – ₹62,932/-
  2. మరుట్ల-1 గ్రామం – మోర్రెప్ప గారి నాగరాజు – ₹25,000/-
  3. జల్లిపల్లి గ్రామం – కమ్మర ఆంజనేయులు – ₹25,541/-
  4. అరవకూరు గ్రామం – చెలిమి ముసలన్న – ₹25,541/-
  5. గోటుకూరు గ్రామం – మలకల రాజశేఖర్ – ₹1,00,640/-
  6. కలగళ్ల గ్రామం – ఈ. లక్ష్మీ – ₹30,992/-
  7. చోళసముద్రం గ్రామం – జే. లక్ష్మీనారాయణ – ₹30,000/-
  8. కరుట్లపల్లి గ్రామం – పి. సంజీవ రెడ్డి – ₹43,584/-
  9. గోటుకూరు గ్రామం – ఎం. ఈశ్వరయ్య – ₹50,062/-
  10. ఉదిరిపికొండ గ్రామం – కుమ్మర నాగరాజు – ₹45,000/-
  11. ఉదిరిపికొండ గ్రామం – కొర్రపాటి లక్ష్మీనారాయణ – ₹75,347/-
  12. కూడేరు గ్రామం – తలారి నాగరాజు – ₹20,000/-
  13. కూడేరు గ్రామం – రెంట్ల విజయలక్ష్మి – ₹52,114/-
  14. కొర్రకోడు గ్రామం – జీడిపల్లి నాగలక్ష్మి – ₹87,190/-
  15. ఉదిరిపికొండ తాండ – రమావత్ ఎర్రిస్వామి – 96,648
  16. శివరాంపేట – కె చెన్నమ్మ – 2,00,000/-
    అలాగే రవికిరణ్ కు Rs. 1,92, 425/-

బెళుగుప్ప మండలం లబ్ధిదారులు:

  1. బెళుగుప్ప గ్రామం – బోయ అంకషా – ₹76,916/-
  2. బెళుగుప్ప గ్రామం – ఎరుకుల వన్నూరు – ₹50,926/-
  3. బెళుగుప్ప గ్రామం – బోయ రాధా – ₹28,795/-
  4. బెళుగుప్ప గ్రామం – కదిరి శ్రీదేవి – ₹40,541/-
  5. శ్రీరంగాపురం గ్రామం – ఈ. నారాయణ గౌడ్ – ₹51,692/-
  6. బి. రామసాగరం గ్రామం – గొల్ల పూజారి రత్నమ్మ – ₹45,000/-
  7. కోనాపురం గ్రామం – గుండాల నిఖిల్ – ₹45,841/-
  8. అంకంపల్లి గ్రామం – డబ్బర సుబ్రమని – ₹74,670/-
  9. నరసాపురం గ్రామం – టి. రాజేంద్ర ప్రసాద్ – ₹88,916/-ఉన్నారు.
  • Related Posts

    డిసిసి చైర్మన్ మెట్టుకూరి ధనుంజయ రెడ్డి ని కలిసి న భీమవరం, బుధవాడ సొసైటీ అధ్యక్షులు..////

    మర్రిపాడు : (మన ద్యాస న్యూస్),ప్రతినిధి నాగరాజు: /// డిసిసి చైర్మన్ మెట్టకురు ధనుంజయ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించిన మర్రిపాడు మండలం భీమవరం సొసైటీ అధ్యక్షులు ఎర్రమల చిన్నారెడ్డి మరియు బోదవాడ సొసైటీ అధ్యక్షులు వనిపెంట సుబ్బారెడ్డి…

    అప్పసముద్రం ప్రమాద సంఘటన నేపథ్యంలో క్షతగాత్రులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!చిన్నారుల ప్రమాద విషయం తెలుసుకుని చలించిపోయిన ముఖ్యమంత్రి.. ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటన..!

    ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలు..! అమరావతి సెప్టెంబర్ 09 :మనద్యాస న్యూస్ :/// ఉదయగిరి నియోజకవర్గ ప్రజల పట్ల ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆపద్బాంధవుడుగా నిలిచి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..