తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాణ దినోత్సవం

Mana News;- వెదురుకుప్పం:- 75వ భారత రాజ్యాంగ నిర్మాణం దినోత్సవం సందర్భంగా వెదురుకుప్పం మండలం కేంద్రంలో డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న వెదురుకుప్పం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు అనంతరం జిల్లా టిడిపి మాజీ కార్యదర్శి వెదురుకుప్పం క్లస్టర్ ఇంచార్జి మోహన్ మురళి మాట్లాడుతూ 1949సం నవంబరు 26వ తేదిన భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించింది. అయితే భారత రాజ్యాంగం మాత్రం 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. అందుకే నవంబరు 26ను భారత రాజ్యాంగ దినోత్సవంగాను మరియు జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగాను మనం జరుపుకుంటున్నాము అని మెహన్ మురళి అన్నరు ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు లోకనాథ్ రెడ్డి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వరప్రసాద్ రాష్ట్ర బిజెపి మెంబర్ హనుమంత్ రెడ్డి దళిత నాయకులు కుమార్, గాంధీ, చిన్నబ్బా,వెంకటేష్,వాసు,సీనయ్య,భూపాల్ టిడిపి నాయకులు శ్రీరాములు రెడ్డి,గంగయ్య,ఢిల్లీప్రసాద్ రెడ్డి,మేఘనాథ్ రెడ్డి, గోపి తదితరులు నివాళి అర్పించారు.

  • Related Posts

    నెల్లూరు జిల్లా ,మనుబోలులో లోటస్ స్కూల్ వ్యాలీ ప్రారంభించిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    మన న్యూస్, మనబోలు: *విద్యారంగంలో భారీ మార్పులు*ప్రతి బిడ్డ భవితను ఉజ్వలంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా లోకేష్ అన్న అడుగులు. *వచ్చే వారమే అమలులోకి తల్లికి వందనం…ప్రతి బిడ్డకు రూ.15 వేలు. *ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం.*మనుబోలులో లోటస్ వ్యాలీ…

    కలిగిరి ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ నందు ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ…!!!

    కలిగిరి, మన న్యూస్ : కలిగిరి మండల పరిషత్ కార్యాలయం సమీపంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమాన్ని ఆదివారం కలిగిరి మండల ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ వాళ్లు నిర్వహించారు. గతంలో ఇక్కడ ఉన్న ఆంజనేయ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నెల్లూరు జిల్లా ,మనుబోలులో లోటస్ స్కూల్ వ్యాలీ ప్రారంభించిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    నెల్లూరు జిల్లా ,మనుబోలులో లోటస్ స్కూల్ వ్యాలీ  ప్రారంభించిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    కలిగిరి ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ నందు ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ…!!!

    కలిగిరి ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్ నందు ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ…!!!

    నెల్లూరు రూరల్ లో ఘనంగా ప్రారంభమైన చంద్రన్న పల్లె పండుగ

    నెల్లూరు రూరల్ లో ఘనంగా ప్రారంభమైన చంద్రన్న పల్లె పండుగ

    సిపిఐ నారాయణ ఇంత నీచంగా వికృతంగా అసహ్యంగా ఆలోచిస్తున్నారు…… జనసేన నేత గునుకుల కిషోర్

    సిపిఐ నారాయణ ఇంత నీచంగా వికృతంగా అసహ్యంగా ఆలోచిస్తున్నారు…… జనసేన నేత గునుకుల కిషోర్

    రాష్ట్రంలో టీచర్ల బదిలీల ను ప్రహాసంగా మార్చిన కూటమి సర్కార్…. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

    రాష్ట్రంలో టీచర్ల బదిలీల ను ప్రహాసంగా మార్చిన కూటమి సర్కార్…. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

    మూడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం పై స్వామి వారు ఊరేగింపు

    మూడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం పై స్వామి వారు ఊరేగింపు