ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం.

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2009-2010 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జ్యోతి,సరిత టీచర్ లకు విద్యార్థులు రహీం,ప్రశాంత్, సంగమేశ్వర్ గౌడ్,సాయిరాం, శ్రీకాంత్,మంజుల,శివలీల,సాయిలు, రేణుక,వెంకటేశం,హరీష్ లు అందరూ కలిసి శాలువా పూలమాల జ్ఞాపకను అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం టీచర్స్ మాట్లాడుతూ.. క్రమశిక్షణతో విద్యార్థులు అలాగే ఉన్నారని ప్రతి ఒక్కరూ ఇంకా మంచిగా ఎదిగి మంచి ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా వారు కోరారు.

  • Related Posts

    మాదకద్రవ్యాలకు బానిస కావద్దని, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, ఎస్సై

    మన న్యూస్ నర్వ మండలం:- మాదక ద్రవ్యాలు నిర్మూలన వారోత్సవాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా నర్వ మండలం కల్వాల్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలు వాటి యొక్క దుష్ఫలితాలు, నిర్మూలన పై అవేర్నెస్…

    మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దు: నర్వ ఎస్సై పబ్బతి రమేష్

    విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని SI రమేష్ సూచించారు. మన న్యూస్ నర్వ మండలం :- జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ IPS ఆదేశాల మేరకు మత్తు పదార్థాల వ్యతిరేక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    మాదకద్రవ్యాలకు బానిస కావద్దని, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, ఎస్సై

    మాదకద్రవ్యాలకు బానిస కావద్దని, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, ఎస్సై

    మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దు: నర్వ ఎస్సై పబ్బతి రమేష్

    మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దు: నర్వ ఎస్సై పబ్బతి రమేష్

    కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ముద్ద రాజేశ్వరి హనుమంతరావు ను సన్మానించిన గంధం శ్రీనివాస్

    కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ముద్ద రాజేశ్వరి హనుమంతరావు ను సన్మానించిన గంధం శ్రీనివాస్

    ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన గట్టు మాజీ ఎంపీపీ జె.విజయ్ కుమార్

    ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన గట్టు మాజీ ఎంపీపీ జె.విజయ్ కుమార్

    పాఠశాల ప్రాంగణంలో వాటర్ ట్యాంక్ కట్టడం సరైనదేనా? గద్వాల జిల్లా ప్రాంత బడుగు పిల్లల ఆశ మాయమవుతుందా?

    పాఠశాల ప్రాంగణంలో వాటర్ ట్యాంక్ కట్టడం సరైనదేనా? గద్వాల జిల్లా ప్రాంత బడుగు పిల్లల ఆశ మాయమవుతుందా?

    పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వృద్ధుడు – పక్షవాతం తో బాధపడుతున్న బోయ రంగస్వామి

    పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వృద్ధుడు – పక్షవాతం తో బాధపడుతున్న బోయ రంగస్వామి