నెల్లూరును వైసిపి నాశనం చేసింది రాష్ట్ర మంత్రులు నారాయణ ఫైర్

మన, నెల్లూరు : ఐదేళ్లలో నెల్లూరు నగరాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ స్కీములను పక్కన పెట్టేసిందన్నారు. కోటమిట్టలో నాలుగున్నర కోటి విలువైన ఐదు స్వీపింగ్ మిషన్లను ఆయన ప్రారంభించారు. దీంతో కార్పొరేషన్ లో స్వీపింగ్ మిషన్ల సంఖ్య 22 కు చేరింది. ప్రధాన వీధుల్లో మ్యానువల్ స్లీపింగ్ స్వస్తి పలుకుతూ.. రోడ్ల పరిశుభ్రత ధ్యేయంగా నెల్లూరు కార్పొరేషన్ పనిచేయబోతోంది. అవసరాన్ని బట్టి విడతలవారీగా స్లీపింగ్ మిషన్ల సంఖ్యను పెంచేలా మంత్రి నారాయణ చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014 నుంచి 19 వరకు నెల్లూరు నగర అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టామని.. తాను గతంలో శ్రీకారం చుట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ స్కీమును వైసిపి ప్రభుత్వం ఆపేసిందన్నారు. మా హయాంలోనే నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని.. పార్కుల అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నామన్నారు. క్లీనింగ్ మిషన్ల ద్వారా 49 రోజుల్లోనే నెల్లూరులో దుమ్ము లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ తో పాటు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, 42&43 క్లస్టర్ ఇంచార్జ్ జాఫర్ షరీఫ్, 42 డివిజన్ కోఆర్డినేటర్ మైనుద్దీన్, 42 డివిజన్ మైనార్టీ నాయకులు జాఫర్ ,కాలేశా, ఖలీల్. 43 డివిజన్ మహిళా క్లస్టర్ ఇంచార్జ్ గౌసినిస జమీర్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..