నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆనం విజయకుమార్ రెడ్డి సారధ్యంలో ముమ్మరంగా సాగుతున్న నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ వై.సి.పి కమిటీ ఆత్మీయ సమావేశాలు

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 11:నెల్లూరు రూరల్ నియోజకవర్గం,26వ డివిజన్ మరియు 27వ డివిజన్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో ఆదివారం సాయంత్రం నెల్లూరు రూరల్ నియోజకవర్గం, చింతరెడ్డిపాళెంలోని వారి నివాసంలో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆనం విజయకుమార్ రెడ్డి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 26వ డివిజన్ ఇంచార్జ్ గా సురేంద్ర బాబు (బాబురావు) ని నియమించారు. వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 27వ డివిజన్ ఇంచార్జ్ గా శ్రీ సి.హెచ్ మస్తాన్ రెడ్డి ని నియమించారు.ఈ సందర్భంగా ఆనం విజయకుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ…………..నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చాలా పటిష్టమైన నిర్మాణాంతక కమిటీలు ప్రతి డివిజన్ లో ఏర్పాటు చేసుకుని తిరిగి జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి గా చేసుకునే లక్ష్యం గా ప్రతి ఒక్క నాయకుడు ప్రతి కార్యకర్త పని చేయాలని తెలియజేసారు.అలాగే ప్రతి నాయకుడు,ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రతి డివిజన్ కమిటీల్లో నిజంగా కష్టపడి వై.సి.పి అంటే అభిమానం ఉండే నిజమైన వై.సి.పి నాయకులు ని కార్యకర్తలని కమీటీ లో పదవులు వేయాలని డివిజన్ ప్రెసిడెంట్స్ కి సూచించారు.అదే విదంగా ఇప్పటి పరిస్థితుల్లో అధికారం లేకుండా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో పార్టీ కోసం నిలబడి ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకుని ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఆరోగ్యం పరంగా ఎన్నో ఇబ్బందులు పడి కూడా ఈ కష్ట కాలంలో పార్టీకి సేవ చేస్తూ పార్టీ బలోపేతం కి కృషి చేస్తున్న ప్రతి నాయకుడని ప్రతి కార్యకర్త ని నా సొంత కుటుంబీకులు గా గుర్తించి వారి కోసం వారి సమస్యలు కోసం యందాక అయినా ఎవ్వరితోనైనా ఎదుర్కొని మీకు అండగా నిలబడటానికి నేను సిద్ధంగా ఉంటానని ఆనం విజయకుమార్ రెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రావు శ్రీనివాస్ రావు (RSR),రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రెటరీ శ్యామ్ సింగ్,జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మి సునంద, నెల్లూరు రూరల్ నియోజకవర్గ, ఎంప్లాయస్ & పెన్షనర్స్‌ విభాగ అధ్యక్షుడు కనకట్ల మోహన్ రావు ముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు శ్రీమతి రమాదేవి, మేధావి విభాగ అధ్యక్షుడు చంద్రమౌళి, వాణిజ్య విభాగ అధ్యక్షుడు సతీష్, పబ్లిక్ సిటీ అధ్యక్షుడు వినోద్ రెడ్డి, మాజీ ఎంపిటిసి సభ్యులు ప్రభాకర్ రెడ్డి, నాయకులు పెంచలయ్య, అల్లంపాటి శ్రీధర్ రెడ్డి, రాజు, రమణారెడ్డి 26వ డివిజన్ మరియు 27వ డివిజన్ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ రిపోర్టర్ పసుమర్తి జాలయ్య:- సింగరాయకొండ మండల ప్రజా పరిషత్ సమావేశ హాలులో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి మరియు మత్స్య…

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ, రిపోర్టర్ పసుమర్తి జాలయ్య :- సింగరాయకొండ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మిషన్ శక్తి పథకం అమల్లో భాగంగా, 10 రోజులపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాల (సంకల్ప)లో భాగంగా పాకల గ్రామం జడ్పీహెచ్ఎస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    • By JALAIAH
    • September 10, 2025
    • 2 views
    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    • By RAHEEM
    • September 10, 2025
    • 8 views
    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 9 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ