గ్రామ పంచాయతీ పరిధిలోని వ్యాపార సముదాయల అద్దె నిర్ణయం..!

మన న్యూస్ : కామారెడ్డి జిల్లా
భిక్కనూర్ : నవంబర్ 14

మండల కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యాపార దుకాణ సముదాయాలకు అద్దె నిర్ణయించడం కొరకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామపంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్ తెలిపారు.ఈ సందర్బంగా ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి మాట్లాడుతూ…వ్యాపార దుకాణ సముదాయాలకు నెల సరి అద్దె కొరకు మూడు కేటగిరీలుగా విభజించి అద్దె నిర్ణహించడం జరిగిందని, ఇట్టి తీర్మానాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు.
దుకాణ సముదాయాల మిగతా బకాయిలను వారం రోజులలోగా చెల్లించాలని సూచించారు. ప్రస్తుతం దుకాణదారుల ఆధీనంలో ఉన్న దుకాణాలను ఆధీనంలోకి తీసుకున్న రోజు నుండి కిరాయిలను చెల్లించాలని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్,గ్రామపంచాయతీ సిబ్బంది మరియు ఆయా వ్యాపార దుకాణాల యజమానులు పాల్గొనడం జరిగింది.

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం