గ్రామ పంచాయతీ పరిధిలోని వ్యాపార సముదాయల అద్దె నిర్ణయం..!

మన న్యూస్ : కామారెడ్డి జిల్లా
భిక్కనూర్ : నవంబర్ 14

మండల కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యాపార దుకాణ సముదాయాలకు అద్దె నిర్ణయించడం కొరకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామపంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్ తెలిపారు.ఈ సందర్బంగా ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి మాట్లాడుతూ…వ్యాపార దుకాణ సముదాయాలకు నెల సరి అద్దె కొరకు మూడు కేటగిరీలుగా విభజించి అద్దె నిర్ణహించడం జరిగిందని, ఇట్టి తీర్మానాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు.
దుకాణ సముదాయాల మిగతా బకాయిలను వారం రోజులలోగా చెల్లించాలని సూచించారు. ప్రస్తుతం దుకాణదారుల ఆధీనంలో ఉన్న దుకాణాలను ఆధీనంలోకి తీసుకున్న రోజు నుండి కిరాయిలను చెల్లించాలని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్,గ్రామపంచాయతీ సిబ్బంది మరియు ఆయా వ్యాపార దుకాణాల యజమానులు పాల్గొనడం జరిగింది.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///