అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రీజినల్ మేనేజర్, తెలంగాణ రాష్ట్ర ఎండి బొడ్డు నరేష్ చేతుల మీదుగా ప్రారంభం

మనన్యూస్,కామారెడ్డి:అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రీజినల్ మేనేజర్,తెలంగాణ రాష్ట్ర ఎండి బొడ్డు నరేష్ చేతుల మీదుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీలో అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణ రాష్ట్ర ఎండి బొడ్డు నరేష్ మాట్లాడారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీ మున్సిపల్ కార్యాలయం పక్కన అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభించడం జరిగిందని.మా యొక్క అర్బన్ మనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా కామారెడ్డిలో ఉన్న బ్యాంకుల ద్వారా నుండి పర్సనల్ లోన్,హోమ్ లోన్ మాడ్గేజ్ లోన్స్,ఓపెన్ ప్లాట్స్ లోన్స్,ఎన్నారై లోన్స్ న్యూ హౌస్ సేల్స్ లోన్ ఎడ్యుకేషన్లో లోన్ ఇప్పించబడతాయని తెలిపారు.ఇట్టి అవకాశాన్ని కామారెడ్డి జిల్లా ప్రజలు సభ్యులు సద్వినియోగం చేసుకోగలరని కోరారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ కొమ్ము శ్రీనివాస్,జీడి శ్యామ్,సంకి నారాయణ,అంబాల రవి,పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///