గడ్డి కటింగ్ చేయు యంత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మురళీమోహన్

బంగారుపాళ్యం ఫిబ్రవరి 19 మన న్యూస్

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కేంద్రంలో బుధవారం ప్రభుత్వం రైతులకు పశువుల గడ్డి కత్తరించు యంత్రాలను 31మంది పాడి రైతులకు స్థానిక ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ స్థానిక టిడిపి నాయకులతో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలు మాదిరిగానే రైతు సంఘాలు ఏర్పాటు కావాలని ఇప్పుడు ఈ సంఘాలకు కూడా బ్యాంకులలో రుణాలు మంజూరు చేస్తున్నారని కావున మగవారు కూడా సంఘాలను ఏర్పాటు చేసుకొని రుణాలు పొంది అభివృద్ధి చెందాలన్నారు.పశుసంవర్ధక శాఖ ఎడి మాట్లాడుతూ గడ్డి కత్తారించే ఒక యంత్రం ధర 33970 రూ అని రైతులు 20382రూ కడితే ప్రభుత్వం 13588రూ సబ్సిడీ ఇస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీధర్, మండల టిడిపి అధ్యక్షుడు ఎన్.పి.జయప్రకాష్ నాయుడు,టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్,టిడిపి నాయకులు ఎన్ పి విక్రమ్,ఎన్.పి.ధరణి,మండల రైతు సంఘం అధ్యక్షుడు నేతాజీ నాయుడు,జనార్దన్ గౌడ్,తగ్గువారిపల్లి ఉప సర్పంచ్ లోకనాథ నాయుడు,జాకీర్, నీరాజాక్షులు గౌడ్,తిరుమల నాయుడు,గోపాల్ నాయుడు,గురుస్వామి యాదవ్,పశుసంవర్ధక శాఖ సిబ్బంది,పాడి రైతులు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///