మానవత్వం చాటుకున్న మలబార్ గోల్డ్ & డైమండ్స్ మహిళా సాధికారత కోసం మలబార్ గోల్డ్ & డైమండ్స్మరో అడుగు ముందుకు

మనన్యూస్,దిల్సుక్ నగర్:మలబార్ గోల్డ్ &డైమండ్స్త మ దార్శనికతను మరింత బలోపేతం చేస్తూ,834 మంది బాలికలకు స్కాలర్ షిప్స్ ప్రకటించిన మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఏ ఎస్ రావు నగర్,దిల్సుఖ్నగర్,కొంపల్లి హబ్సిగూడ షోరూముల సంయుక్తంలో సికింద్రాబాద్,ప్రముఖ భారత వ్యాపార సంస్థ,విభిన్న వ్యాపారాల సమ్మేళనం,తో కూడి సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లి, పద్మశాలి కల్యాణ మండపం లో మలబార్ గోల్డ్ & డైమండ్స్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలికల కోసం 2024-2025 విద్యా సంవత్సరానికి విద్యా స్కాలర్షిప్లను మలబార్ గోల్డ్ డైమండ్స్ సంస్థ చేతుల మీదుగా
పంపిణీ చేశరు.బాలికల విద్యకు మద్దతు ఇవ్వడంతో విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తపరిచారు అనంతరం మలబార్ గ్రూపు కు వారి కృతజ్ఞతా భావాన్ని నృత్య రూపంలో ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో నారాయణన్ గణేష్ శాసనసభ్యులు కంటోన్మెంట్,సికింద్రాబాద్ నియోజకవర్గం,శ్రీమతి పజ్ఞురి పావని రెడ్డి మాజీ కార్పొరేటర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్-2 ప్రారంభించారు.సిరాజ్ పికె రిటైల్ హెడ్ రెస్ట్ అఫ్ ఇండియా మలబార్ గోల్డ్ & డైమండ్స్,శారీజ్ కె,మలబార్ గోల్డ్ డైమండ్స్ జోనల్ హెడ్,షిహాబ్ పికె,ఏ ఎస్ రావు నగర్ షోరూం హెడ్,రదీష్ కుమార్,దిల్సుఖ్నగర్ షోరూం హెడ్,మార్వాన్ ఉస్మాన్,కొంపల్లి షోరూం హెడ్,జాసిల్ ఏం పి,హబ్సిగూడ షోరూం హెడ్,మలబార్ గోల్డ్ & డైమండ్స్ యొక్క మేనేజ్ మెంట్ టీమ్ సభ్యులు,కస్టమర్లు,శ్రేయోభిలాషులు విద్యార్థులు మొదలగువారు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..