నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతి

మనన్యూస్,గద్వాల జిల్లా: పార్లమెంట్ సెగ్మెంట్ మాజీ ఎంపీ మంద జగన్నాథం తాజాగా తిరిగిరాని లోకాలకు వెళ్లారు.ఇటీవలే ఆయన ఆరోగ్యం సీరియస్ గా ఉండటంతో హైదరాబాద్ లోని నీమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితమే ఆయన మరణించారు.నాగర్ కర్నూల్ ఎంపీగా 4 సార్లు పని చేశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.1996లో ఆయన తొలిసారిగా టీడీపీ తరఫున నాగర్‌కర్నూల్‌ ఎంపీగా విజయం సాధించారు.1999, 2004లో జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం టికెట్‌పై విజయం సాధించారు.ఆతర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన 2009 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.2014లో బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు ఆ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు.2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ దక్కలేదు.ఈ నేపథ్యంలో 2022, జూలై 1న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అప్పటి సీఎం కేసీఆర్‌ ఆయనను నియమించారు.2023 నవంబర్‌ 17న బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.అయితే నాగర్‌కర్నూల్‌ టికెట్‌ దక్కకపోవడంతో బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు..

  • Related Posts

    సామూహిక మూత్రశాల నిర్మాణానికి భూమి పూజ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి

    మన ధ్యాస, నిజాంసాగర్, (జుక్కల్) ప్రజల సౌకర్యార్థం కోసం 15వ ఆర్థిక సంఘం నిధులతో కలిపి ఎస్ బిఎం కింద 5 లక్షల రూపాయల వ్యయంతో పనులు చేపడుతున్నామని. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్నారు.పెద్ద కోడప్ గల్…

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావాలి…

    పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావాలి…

    అక్రమ మైనింగ్ తరలింపు పై పోలీసులకు ఫిర్యాదు..

    అక్రమ మైనింగ్ తరలింపు పై పోలీసులకు ఫిర్యాదు..

    మహిళలకు మెరుగైన వైద్య సేవల కొరకే ఈ యోజన…

    మహిళలకు మెరుగైన వైద్య సేవల కొరకే ఈ యోజన…

    శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చర్యలకు డిమాండ్. బంజారా సంఘం పీ జీ ఆర్ యస్ లో ఫిర్యాదు.

    శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చర్యలకు డిమాండ్. బంజారా సంఘం పీ జీ ఆర్ యస్ లో ఫిర్యాదు.

    ఉరవకొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణ మూర్తి పై తీవ్ర ఆరోపణలు: సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్

    ఉరవకొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణ మూర్తి పై తీవ్ర ఆరోపణలు: సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్

    ఉరవకొండలో జ్యోతి అక్రమ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎఫ్‌డీఎస్ డిమాండ్

    ఉరవకొండలో జ్యోతి అక్రమ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎఫ్‌డీఎస్ డిమాండ్