మండల కేంద్రంలో ఘనంగా వాజ్ పేయ్ 100 వ జయంతి వేడుకలు. బిజెపి నూతన అధ్యక్షుడిగా అశోక్ ఏకగ్రీవ ఎన్నిక

మన న్యూస్:వెదురు కుప్పం మండలంలోని కేంద్రంలో మాజీ ప్రధాని అటల్ బీహరి వాజ్ పాయ్ 100వ జయంతి వేడుకలు ఘనంగా బిజెపి అధ్యక్షుడు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.ముందుగా వాజ్ పాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం భారతీయ జనతా పార్టీ నూతన మండల అధ్యక్షులుని ఎన్నుకోవడం జరిగినది. ఎన్నికల ఇంచార్జ్ జీకే చౌదరి మరియు నియోజకవర్గం ఇంచార్జ్ రాజేంద్ర కలసి తిరుమలయ్య పల్లి పంచాయతీ, కొండ కింద పల్లి గ్రామంలో చెందిన బోడిరెడ్డి అశోక్ రెడ్డి ని ఎన్నుకోవడం జరిగినది .ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి అపర రాజకీయ చాణుక్యుడని,సుపరిపాలన దక్షుడని, భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఆయన కొనియాడారు. అంతేకాకుండా నేషనల్ హైవే విస్తరణ అనేక రాష్ట్రాల్లో అనేక నెంబర్లతో నేషనల్ హైవే విస్తీర్ణ చేయడం ఆయనకే సాధ్యమైందని వెంకట్రావు అన్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు ప్రభాకర్ రాజు, స్టేట్ కౌశిలిగ్ నంబర్ బోడిరెడ్డి హనుమంత్ రెడ్డి, మండల ఎన్నికల ఇంచార్జ్ కామసాని చెంగారెడ్డి, మాజీ మండల అధ్యక్షులు కె.విశ్వనాధ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోడిరెడ్డి గుణశేఖర్ రెడ్డి, బాలాజీ, యువమోక్ష అధ్యక్షులు తాతిరెడ్డి రామకృష్ణ రెడ్డి, ప్రధానకార్యదర్శి గుఱ్ఱం తిరుమల రెడ్డి, కిసాన్ మోక్ష అధ్యక్షులు డి. నరసింహారెడ్డి, ప్రధానకార్యదర్శి ప్రభాకరరెడ్డి, మహిళమోక్ష అధ్యక్షురాలు హిందూ మరియు భూతు అధ్యక్షులు పాల్గొన్నారు.

  • Related Posts

    పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

    ‎తవణంపల్లె మన ధ్యాస సెప్టెంబర్-13‎పార్వతీపురం మన్యం జిల్లా కొత్త కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్వస్థలం అయిన చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని వెంగంపల్లెలో ఉత్సాహం వెల్లివిరిసింది. గ్రామంలో చిన్నా – పెద్దా అందరూ…

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను కిర్లంపూడి లో శనివారం జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కలిశారు. ఈ సందర్భం గా జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజకీయంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

    పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

    కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా

    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    • By JALAIAH
    • September 14, 2025
    • 3 views
    ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు

    రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి

    • By JALAIAH
    • September 14, 2025
    • 5 views
    రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి