కలిగిరి ఆర్ అండ్ బి బంగ్లా నందు ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ 69వ వర్ధంతి..

కలిగిరి, మన ధ్యాస న్యూస్, డిసెంబర్ 06,(కె నాగరాజు).

ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 96వ వర్ధంతిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాలతో కలిగిరి జడ్పిటిసి సభ్యులు పాలూరి మాల్యాద్రి రెడ్డి వైఎస్ఆర్సిపి కలిగిరి మండల కన్వీనర్ కాటం రవీంద్రారెడ్డి సూచనలతో ఎస్సీ విభాగంలో చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు, లేని 150 కోట్ల ఆరాధ్య దైవం, అని అంన్నారు. అంతే కాకుండా, అంటరానితనం, వివక్షాలపై అలుపెరుగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలకు దశ దిశలను చూపిన పూర్తి ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాణంలో తీరిక పాత్రధారి, భారతరత్న బిఆర్ అంబేద్కర్ అని అన్నారు.అసమానతలు లేని సమాజం కోసం నిరంతరం పరితపించి మెరుగైన సమాజ నిర్మాణం కోసం కృషి చేసిన స్ఫూర్తి ప్రదాత,ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సి విభాగం, యాలపల తిరుపాలు,కూనిపోగు యిర్మీయ మనుబోలు వెంకటరమణయ్య, కర్ర చిన్న, షేక్ కాజా మొహిద్దిన్,పుల్లా వేమయ్య, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    ఏపీ లో పదో తరగతి విద్యార్ధులకు బంపరాఫర్‌..ఇకపై పరీక్ష ఫీజు విద్యార్థులే ఆన్‌లైన్‌లో చెల్లించే సౌకర్యం కల్పించిన ప్రభుత్వం

    ఆంధ్రప్రదేశ్, మన ధ్యాస, డిసెంబర్ 06 (కె ఎన్ రాజు). ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలు 2025-26 విద్యా సంవత్సరానికి వచ్చ ఏడాది మార్చి 16వ తేదీ నుంచి జరగనున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పటికే పరీక్షల ఫీజు చెల్లింపులు కూడా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర