సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన తిరుపతి జిల్లా ఆయిల్ టాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యోగానంద్

మన ధ్యాస ,నెల్లూరు, నవంబర్ 7: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో ఆయిల్ టాంకర్స్ యాజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను శుక్రవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిష్కరించారని తిరుపతి జిల్లా ఆయిల్ ట్యాంకర్ అసోసియేషన్ అధ్యక్షుడు యోగానంద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో యోగానంద్ మాట్లాడుతూ…….. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్థానికంగా అన్ని ఆయిల్ కంపెనీల అసోసియేషన్ తో చర్చించి ఎటువంటి అవకతవకలు జరిగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారన్నారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ఎన్ని ట్యాంకర్లైన ఆయిల్ ను ఇక్కడ నుండి తీసుకొని పోవచ్చని హామీ ఇవ్వడంపై తిరుపతి జిల్లా ఆయిల్ టాంకర్స్ తరఫున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయిల్ కంపెనీలకు, టాంకర్స్ అసోసియేషన్ కు అండగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉంటానని చెప్పారని పేర్కొన్నారు .ఎమ్మెల్యే చొరవతో ఆయిల్ కంపెనీలు తమకు పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పారన్నారు. ఆయిల్ టాంకర్స్ అసోసియేషన్ మద్దతుగా నిలబడిన ఎమ్మెల్యే కు ,జిల్లా అధికారులకు, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

  • Related Posts

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం