కూటమి ఏడాది పరిపాలనలో ప్రజల్లో అసంతృప్తి…

  • వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడగిరిబాబు
  • శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:-కూటమి పరిపాలనకి ఏడాది గడిచిన అభివృద్ధి శూన్యమని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడగిరి బాబు అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండల విస్తృత స్థాయి సమావేశం ఏలేశ్వరం లారీ యూనియన్ కళ్యాణ మండపం లో మండల కన్వీనర్ గొల్లపల్లి సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పాల్గొన్నారు. సమావేశంలో ముద్రగడ గిరిబాబు బాబు ష్యూరిటీ గ్యారెంటీ మోసం క్యూఆర్ కోడ్ ను వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో గిరిబాబు ఆవిష్కరించారు. గిరిబాబు మాట్లాడుతూ,ఏడాది పాలనలో ఓటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఎన్నికల సమయంలో ప్రజలను మభ్య పెట్టేందుకే అలివిమాలిన హామీలిచ్చి కూటమి ప్రభుత్వం ఏడాదిలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా సూపర్ సిక్స్ గురించి ప్రశ్నిస్తే నాలుక కత్తిరిస్తామని సీఎం స్థాయిలో చంద్రబాబు చెప్పడం దుర్మార్గమన్నారు. రూ 1.75 లక్షల కోట్లను అప్పుగా తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో అర్థం కావడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గొల్లపల్లి కాశీ విశ్వనాథ్, సర్పంచ్ భీశెట్టి అప్పలరాజు, యిజనగిరి ప్రసాద్, ఒలేటి చంటిబాబు, గుమ్ములూరి వెంకటరమణ, గూనిపూడి కొండబాబు, తదితరులు పాల్గొన్నారు
  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..