దళితుల యువకులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.

బద్వేల్: మన న్యూస్: మే 29: శాంతి భద్రతులను కాపాడవలసిన పోలీసులే దళితులపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ తెనాలి పట్టణంలో దళితులు రౌడీసీటర్లు అనే నెపముతో వారిని పిలిపించి నడిరోడ్డు పైన పడుకో బెట్టి లాఠీలతో కొట్టడం అనేది సభ్య సమాజంలో సిగ్గుచేటుగా ఉందని, వారన్నారు. దళితులు ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా శిక్షించవలసిన పోలీసులే నడిరోడ్డు పైన వారిని మానసిక శోభకు గురి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారిని ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. తెనాలిలో జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిందని దళిత యువకులను తీసుకొని విచక్షణారహితంగా కొట్టడం అనేది మానవ హక్కుల ఉల్లంఘనే అని వారు పేర్కొన్నారు. గతంలో అగ్రకులస్తులు దళితులపై అక్కడక్కడ దాడి చేయడం చూస్తున్నాము, పోలీసులే దళిత యువకులపై కఠినంగా దాడి చేయడం అనేది హేయమైన చర్య. ఈ విషయమై జాతీయ ఎస్సీ కమిషన్ డీజీపీకి నోటీసులు ఇచ్చిన దళిత యువకులకు న్యాయం జరగడంలో ఆలస్యం జరిగే విధంగా ఉందని, వారు పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వ పెద్దలు స్వర్ణాంధ్ర యుగంగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్లో దళితులపై ఇటువంటి దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య, దళిత సీనియర్ నాయకులు బత్తలకూరి కేశవయ్య, డీఎస్పీఎస్ నాయకులు పి వెంకటరమణ. టి బి ఎఫ్ సీనియర్ నాయకులు చిన్నయ్య.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు