జర్నలిస్టుల న్యాయపరమైన డిమాండ్ లు పరిష్కరించాలి: జిల్లా కార్యవర్గ సభ్యులు గోవింద్ స్వామి

మన న్యూస్, వెదురుకుప్పం :- వెదురుకుప్పం కార్వేటినగరం సీనియర్ జర్నలిస్టులు శనివారం జాతీయ పత్రికాదినోత్సవం సందర్భంగా రాష్ట్ర మరియు జిల్లా ఏపీయూడబ్ల్యూజే వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు జర్నలిస్టు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వెదురుకుప్పం మండల పరిషత్ సూపెరిండెంట్ నాగమణి, ఎస్సై వెంకటసుబ్బయ్య కు ఎపియుడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు గోవింద్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికి ఇంటి స్థలాలు మూడు సెంట్లు కేటాయించి ఇంటి నిర్మాణాలకు ప్రభుత్వమే నిర్మించే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆదేవిదంగా గతంలో జర్నలిస్టులపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని అన్నారు. జర్నలిస్టుల కోసం నూతనంగా రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కోరారు. జర్నలిస్టులకు వయోపరిమితి ప్రకారం పింఛన్ అందించాలన్నారు. ప్రజాస్వామ్యం లో జర్నలిస్టుల కు కల్పించిన హక్కుల్ని, చట్టాలను పరిరక్షణ చేసి జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేసారు. అనంతరం పచ్ఛికాపల్లం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రోగులకు రొట్టెలు, పళ్ళు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో సినియర్ జర్నలిస్టులు పన్నూరు రవి, పుల్లూరు రఘునాథ రెడ్డి, గోవింద్ స్వామి, విజయ కుమార్, వరదారెడ్డి, దేవరాజులు, రాజా, వినోద్, ప్రశాంత్, జయచంద్రా రెడ్డి, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ