గిరిజన ప్రాంతాల్లో రోడ్లు సదుపాయాలు కల్పించాలి,

మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరిన గిరిజనులు,

మనన్యూస్,పార్వతిపురం:మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రహదారులు పూర్తిస్థాయిలో ఏజెన్సీ ప్రాంతంలో నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గుమ్మడి గూడ జంక్షన్ వద్ద గిరిజన యువత నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం.నాయకులు గిన్నిపల్లి రాజు ఎర్రజన్ని చందర్రావు బోయిన వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గిన్నిపల్లి రాజు మాట్లాడుతూ.గుమ్మడిగూడ బీటీ రోడ్ నుండి తాటి మాను సరి వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని. దిగువ చింతలవలస నుండి కాకులు మామిడి వలస వరకు రోడ్డు వెయ్యాలని.కటారి కోట బీటీ రోడ్డు నుండి గ్రామం వరకు రోడ్డు వేయాలని. కోరుతూ ప్రభుత్వం అధికారులు స్పందించి రహదారుల పైన ప్రత్యేక శ్రద్ధ నిర్వహించాలని కోరారు. విద్య వైద్యం ప్రజలకు అందుబాటులో ఉండాలంటే రహదారులు పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టాలనికోరారు. ఎగువ చింతలవలస నుంచి దిగువ చింతలవలస వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని.దిగు చింతలవలస ఎగువ చింతలవలస గ్రామాల నుండి గుమ్మడి గూడ గ్రామంలో పాఠశాలకు రావాలంటే మూడు కిలోమీటర్లు చొప్పున నడిసి రావలసిన పరిస్థితి ఉందని వెంటనే రహదారి నిర్మాణం పూర్తి చేసి గిరిజనులను ఆదుకోవాలని అన్నారు.ఈ సందర్భంగా వీరికి మద్దతుగా. సిపిఎం నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ.ఏజెన్సీ హిల్ టాప్ గిరిగిన ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో అధికారులు సర్వేలు జరిపి రహదారులు సమస్య లేకుండా అన్ని గిరిజన ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు. రహదారులు త్రాగునీటి సమస్యపై ప్రత్యేక శ్రద్ధ అధికారులు చేపట్టాలని కోరారు. పాచిపెంట మండలం గుమ్మడి గూడ జంక్షన్ వద్ద ఆదివాసి గిరిజన సంఘం పాచి పెంట మండలంనాయకులు గిన్నిపల్లి రాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.

  • Related Posts

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా