అధికారులపై దాడి చేసింది బీఆర్ఎస్ గూండాలే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాధం

Mana News:- పినపాక నియోజకవర్గం ప్రతినిధి, మన న్యూస్ నవంబర్, 13, 2024 వికారాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడి వెనుక బీ ఆర్ ఎస్ అరాచక శక్తుల కుట్రేనని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు గొడిశాల రామనాధం…

దశల వారీగా శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధి : కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 13)మన న్యూస్ శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధిలో భాగంగా మెరుగైన వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు.బుధవారం డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ నుండి జిహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం…

సమస్యను పరిష్కరించిన కాంగ్రెస్ నాయకులు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ):- మహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామ కొనుగోలు కేంద్రం నుంచి వెళ్లిన ధ్యానం లారీలు రైస్ మిల్లు వద్ద ఆగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.ధ్యానం లారీలు ఆగిపోకుండా ఉండాలంటే కోమలంచ గేటు వద్ద బాన్సువాడ-నిజాంసాగర్ ప్రధాని…

అక్రమంగా నిల్వ ఉంచిన టెకు కలప స్వాధీన పరుచుకున్న అటవీశాఖ అధికారులు

Mana News :- పినపాక నియోజకవర్గం ప్రతినిధి, మన న్యూస్, నవంబర్, 12, 2024 :- ఏడూళ్ళ బయ్యారం రేంజ్ పరిధిలోని కరకగూడెం గ్రామం మండల కేంద్రంలో గల తుమ్మలగూడెం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలప, కిటికీలను విశ్వాసనీయ…

కలెక్టర్ పై దాడిని తీవ్రంగా కందిస్తునాం

పినపాక నియోజకవర్గం ప్రతినిధి, మన న్యూస్నవంబర్, 12, 2024 వికారాబాద్ జిల్లా, దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో ఔషద పరిశ్రమల ఏర్పాటుకు స్థలసేకరణ నిమిత్తం వెళ్ళిన ఆ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై లగచర్ల గ్రామస్తులు దాడి చేయడం బాధాకరమని,…

సుగంధ పంటల సాగుకు సాయం అందేలా చూడండి

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని కోరిన జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి పినపాక నియోజకవర్గం ప్రతినిధి, మన న్యూస్ ఎంతో వ్యయ ప్రాయాసలకు ఓర్చి సాగు చేస్తున్న ప్రధాన వాణిజ్య సుగంధ పంట మిర్చి సాగు రైతులకు…

వడ్ల కొనుగోళ్ళను, సమగ్ర సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండల పరిధిలో కొనసాగుతున్న ప్రభుత్వ మద్దతు ధర వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అలాగే ఆ మండలంలో కొనసాగుతున్న సమగ్ర ఇంటింటా కుటుంబ సర్వేలను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు.…

చేప పిల్లల విడుదల..

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి . Mana News :- నిజాంసాగర్,( జుక్కల్ ) నవంబర్ 12,మత్స్యకారులు అభివృద్ధికి పెద్దపీట వస్తుందని కాంగ్రెస్ పార్టీ మహ్మద్ నగర్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు.మంగళవారం తుంకపల్లి గ్రామ శివారులో…

లిఫ్ట్ ఇస్తే బైక్ ఎత్తుకెళ్లాడు

మన న్యూస్: ప్రతినిధి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి బైక్ చోరీ చేసిన ఘటన బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని దెగ్లూర్ చెందిన ఓ వ్యక్తి బిచ్కుందకు వస్తుండగా మద్నూరు మండలం మీర్జాపూర్…

హై లేవెల్ బ్రిడ్జి నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్

మన న్యూస్ లింగంపేట్ : 13:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం, పోల్కంపేట్ గ్రామం నందు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి కృషితో 3.75 కోట్ల నిధులతో మంజూరు అయిన హై లేవెల్ బ్రిడ్జి ,రతన్ నాయక్ తండ నుండి పోల్కంపేట…

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!
జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ
అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది
వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!