బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
మన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా బాలల సంరక్షణ యూనిట్ (డి సి పి యు) సమావేశాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన శుక్రవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్…