Category: ఆంధ్రప్రదేశ్

మనమంతా స్విమ్స్ అభివృద్ధికి పాటుపడదాం. బాధ్యతలు చేపట్టిన నూతన కార్యవర్గం..

మనన్యూస్,తిరుపతి:నూతనంగా ఎన్నికైన స్విమ్స్ ఉద్యోగుల నూతన కార్యవర్గం స్విమ్స్ అభివృద్ధి కోసం మనమంతా కలిసికట్టుగా పాటు పడదామని స్విమ్స్ డిప్యూటీ రిజిస్ట్రార్ ఎర్రం రెడ్డి తెలిపారు. స్విమ్స్ ఆడిటోరియం లో మంగళవారం స్విమ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టారు.…

పిఆర్సికమిషన్ నియమించండి,,డిఏ బకాయిలు చెల్లించండి

మనన్యూస్,తిరుపతి:జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వ పెన్షనర్ల సంఘం విజ్ఞప్తిరాష్ట్రంలోని 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని, పెండింగులో ఉన్న డిఏ బకాయిలు చెల్లించాలని, 2023 జూలై నుండి అమలు పరచాల్సిన 12వ…

పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి MLC గా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా కార్యకర్తలు సంబరాలు

మనన్యూస్,నెల్లూరు:కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి వేడుకలు నాయకులు, కార్యకర్తలునెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైసీపీ సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అఖండ విజయం సాధించి…

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ మైనార్టీ సెల్లా అధ్యక్షుడిగా పటాన్ ఫరీద్ నియామకం

మనన్యూస్,తిరుపతి జిల్లా:శ్రీకాళహస్తి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులుగా నియమితులైన పటాన్ ఫరీద్ తన అనుచరులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.ముందుగా బియ్యపు మధుసూదన్…

చంద్రబాబు తీరుతో……సీమ రైతులు బేజారు”…… మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

మనన్యూస్,నెల్లూరు:రాయలసీమ ఎత్తిపోతలకు సమాధి కడుతున్న చంద్రబాబు.సీమరైతుల కన్నీటి కష్టాలకు చంద్రబాబు అసమర్థతే కారణం.. మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఆగ్ర‌హం..కేంద్ర సంస్థల ముందు నీటిహక్కులపై వాదనలను వినిపించడంలో విఫలం.చంద్రబాబు చేతకానితనం రాయలసీమ ఎత్తిపోతల పాలిట శాపం.తెలంగాణ అక్రమ ప్రాజెక్ట్‌లపై నోరెత్తలేని…

ఎమ్మెల్సీ గా ధ్రువీకరణ పత్రం అందుకున్న బీద రవిచంద్ర

మనన్యూస్,అమరావతి:నెల్లూరుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుల కోటాలో శాసనమండలి సభ్యులు గా నామినేషన్ దాఖలు చేసిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గెలుపు ఏకగ్రీవం అయినట్లు ధృవీకరిస్తూ శాసన మండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి శ్రీమతి వనితా రాణి అసెంబ్లీ నందు…

డిగ్రీ,పీజీ కళాశాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలిఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

మనన్యూస్,అమరావతి:నెల్లూరుఏపీ శాసనమండలి సమావేశాలలో సోమవారం ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని…

అన్నవరం-బాపట్ల మధ్య కోస్టల్ రైల్వే కారిడార్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

లోక్ సభ లో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ డిమాండ్ సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే శాఖ మనన్యూస్,కాకినాడ:అన్నవరం నుండి బాపట్ల వరకు కోస్టల్ రైల్వే కారిడార్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కోరారు.…

ప్రత్యేకంగా ఆకట్టకుంటున్న స్వామి వివేకానంద సేవా సమితి కార్యక్రమాలు

మన న్యూస్ పలాస – కాశీబుగ్గ ; పలాస కాశీబుగ్గ మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరం వద్ద , రైల్వే స్టేషన్ కి వెళ్లే రహదారిలో సోమవారం నాడు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని స్వామి…

2004, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణం నేనే… అసెంబ్లీలో చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..!

Mana News :- ఏపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ గా చెప్పుకునే సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ అసెంబ్లీలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన..గతంలో టీడీపీ రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం వెనుక కారణాన్ని వెల్లడించారు.…