ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ :
ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెల్లగా కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వై.ఆర్.సి కోటర్స్ వద్ద ఉన్న రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నీరాజనాలు అర్పించారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన రంగా జీవితం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం నగర పంచాయతీ తెలగ కాపు సంక్షేమ సంఘం పెద్దలు యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం పెద్దలు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా సేవలు, పేదలకు అండగా నిలిచిన తీరును పలువురు వక్తలు కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని, సమాజంలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు భక్తిపూర్వక వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా రంగా అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. రంగా రాజకీయ, సామాజిక సేవలు యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమం రంగా స్మృతులను నీరాజనం చేస్తూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్పానికి ప్రతీకగా నిలిచింది.

  • Related Posts

    ఎండియు వాహనాలు కొనసాగించాలని డ్రైవర్ల ఆందోళన

    గొల్లప్రోలు మే 24 మన న్యూస్ :– రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీకి వినియోగించే ఎండియు వాహనాలను తొలగించడంపై డ్రైవర్లు గురువారం గొల్లప్రోలు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.ఎండియు వాహనాలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై గొల్లప్రోలు పట్టణ,మండల…

    ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌ను నోరు మెదపకుండా చేసిన భారత్..!

    Mana News :- పాకిస్తాన్‌ను మరోసారి ఐక్యరాజ్యసమితిలో నోరు మెదపకుండా చేసింది భారతదేశం. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పదే పదే లేవనెత్తడం వల్ల ప్రపంచం ముందు అవమానాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అయినప్పటికీ తన కార్యకలాపాలను ఆపాడంలేదు. జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుతూనే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నిబంధనలు ఊల్లగించిన టిప్పర్లు లారీలు పై కేసు నమోద్

    నిబంధనలు ఊల్లగించిన టిప్పర్లు లారీలు పై కేసు నమోద్

    ఆరు లక్షల సీఎం సహాయనిధి ఎల్ ఓ సి బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ఆరు లక్షల సీఎం సహాయనిధి ఎల్ ఓ సి బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే  కాకర్ల సురేష్..!

    సొసైటి అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం

    • By RAHEEM
    • July 5, 2025
    • 4 views
    సొసైటి అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం

    పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. చుడా చైర్మన్ కటారి హేమలత

    పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. చుడా చైర్మన్ కటారి హేమలత

    ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు

    ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు

    సాలూరు టౌన్ లో 15 తులాల బంగారం,వెండి సామాన్ల చోరీ…

    సాలూరు టౌన్ లో 15 తులాల బంగారం,వెండి సామాన్ల చోరీ…