వైసిపి పూతలపట్టు నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడిగా ఎంపికైన మండలానికి చెందిన ఎమ్ తేజస్ రెడ్డి

మనన్యూస్,తవణంపల్లె:వైసిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం కు సంబంధించి వివిధ విభాగాలకు అధ్యక్షులు ను ఎన్నుకోవడం జరిగింది.ఇందులో వైఎస్ఆర్సిపి పూతలపట్టు నియోజకవర్గం ఇన్చార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ అధ్యక్షతన పూతలపట్టు నియోజకవర్గం యువజన విభాగ అధ్యక్షుడిగా తవణంపల్లి మండలం క్రాస్ రోడ్ పైపల్లెకు సంబంధించిన ఎం తేజస్ రెడ్డిని అధిష్టానం నియమించడం జరిగింది.తేజస్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తానని అలాగే పూతలపట్టు నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడిగా నాపై నమ్మకం ఉంచి నన్ను ఈ పదవికి ఎన్నుకున్నందుకు పూతలపట్టు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ డాక్టర్ సునీల్ కుమార్ కి మరియు రాయలసీమ జిల్లాల పార్టీ సమన్వయకర్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,జిల్లా పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డికి ఎంతో రుణపడి ఉంటాను అని తెలియజేస్తూ పార్టీకి పార్టీ ప్రతిష్టకి భంగం కలగకుండా తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియచేయడం జరిగింది.

  • Related Posts

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మార్కెట్ సమీపంలో గల జుమా మసీదు కు సంబంధించిన పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని. శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జుమా మసీదు డెవలప్మెంట్ కమిటీ…

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి