మోసూరు రెవిన్యూ సదస్సులో సమస్యలు సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తా.. తహసీల్దార్ రవి

మన న్యూస్ పాచిపెంట,డిసెంబర్ 9: పాచిపెంట మండలం లో మోసూరు గ్రామంలో సోమవారం జరిగిన రెవెన్యూ సదస్సుకు అనూహ్యస్పందన లభించింది. తహసిల్దారు డి రవి విలేకరులతో మాట్లాడుతూ సుమారు వందమంది పైగా రైతులు తాము సాగు చేస్తున్న డి పట్టా భూములను చిరాయితీ భూములుగా మార్చి పాసుపుస్తకాలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అలాగే గ్రామ శివారు లో వున్న ఇందిరమ్మ చెరువు ఆక్రమణలకు గురి అయిందని వెంటనే సర్వే చేసి ఆక్రమణలు తొలగించి రైతులకు తగు న్యాయం చేయాలని కోరి నట్టు తెలియజేశారు. రెవెన్యూ సదస్సులో పదిమందికి పైగా కొత్త రేషన్ కార్డులు కోసం దరఖాస్తులు చేసుకున్నారని ఆయన తెలిపారు. సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తామని తాసిల్దార్ రవి హామీ ఇచ్చారు.

  • Related Posts

    ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    బంగారుపాళ్యం డిసెంబర్ 07 మన ద్యాస కళ్యాణ్ అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులుచిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలo నలగాంపల్లికి చెందిన ఎన్నారై వల్లేరు కళ్యాణ్ అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్లేరు కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మండల కేంద్రంలో టిడిపి నాయకులు…

    నవోదయ మోడల్ టెస్ట్‌కు విశేష స్పందన: శ్రీ సత్య కైలాస్ స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ.

    జియ్యమ్మవలస/మనధ్యాస/డిసెంబర్ 7శ్రీ సత్య కైలాస్ స్కూల్ పెదమేరంగిలో నవోదయ మోడల్ టెస్ట్ విజయవంతం​పెదమేరంగి జవహర్ నవోదయ విద్యాలయం ప్రవేశ పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీ సత్య కైలాస్ స్కూల్ శ్రీ సత్య కైలాస్ స్కూల్ పెదమేరంగి వారు నిర్వహించిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    నవోదయ మోడల్ టెస్ట్‌కు విశేష స్పందన: శ్రీ సత్య కైలాస్ స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ.

    నవోదయ మోడల్ టెస్ట్‌కు విశేష స్పందన: శ్రీ సత్య కైలాస్ స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ.

    జవహర్ నవోదయ మెగా మోడల్ టెస్ట్‌కు తిరుమల సాయి హైస్కూల్‌లో అనూహ్య స్పందన.

    జవహర్ నవోదయ మెగా మోడల్ టెస్ట్‌కు తిరుమల సాయి హైస్కూల్‌లో అనూహ్య స్పందన.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి