వింజమూరు లో యు టీ ఎఫ్ జె వి వి ఆధ్వర్యంలో , జిల్లా బాలుర ఉన్నత పాఠశాల లో చెకుముఖి టాలెంట్ టెస్ట్..!!!

వింజమూరు, నవంబర్ 05 :(మన ధ్యాస న్యూస్):///

వింజమూరు మండలంలోని చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహణ: యు టి ఎఫ్ జె వి వి ఆధ్వర్యంలో ఇంజమూరు మండల స్థాయిలో జిల్లా బాలుర ఉన్నత పాఠశాల నందు చెకముఖి టాలెంట్ టెస్ట్ జరిగినది. ఈ టాలెంట్ టెస్ట్ నందు మండలంలోని ఆరు ఆరు హై స్కూల్స్ పాఠశాల స్థాయి విజేతలు పాల్గొన్నారు. అయితే ఈ పోటీలలో మండల ప్రథమ స్థానం జడ్.పి.హెచ్.ఎస్ కాటేపల్లి గెలవగా ద్వితీయ స్థానం జడ్పీహెచ్ఎస్ వింజమూర్ తృతీయ స్థానం జడ్పీహెచ్ఎస్ గుండె మడకల విజేతలగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు రమేషు మధుసూదన్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు మాలకొండయ్య జనవిజ్ఞాన వేదిక జిల్లా బాధ్యులు కామాక్షయ కృష్ణారెడ్డి మరియు యుటిఎఫ్ నాయకులు చెంచల బాబు వెంకటేశ్వర రెడ్డి వీరాంజనేయులు జగన్ బ్రహ్మం ప్రసాదు రవి మీ రావాలి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం