పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల బిషప్ జోసఫ్ ఆండ్రోస్ ఆధ్వర్యంలో సంతాప సభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం(దుర్గా శ్రీనివాస):
ఏలేశ్వరంలో మండల యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ నాయకులు బిషప్ జోసెఫ్ ఆండ్రూస్ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి పెద్ద వీధి సిఓఎం చర్చిలో గురువారం రాత్రి సంతాప సభ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశం లో జోసెఫ్ ఆండ్రూస్ మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని,ఈ మృతి పై ప్రభుత్వం నిజనిర్ధారణ కమిటీ వేసి ప్రవీణ్ పగడాల మృతికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలి అన్నారు. అంతేకాకుండా క్రైస్తవులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వాటిని ప్రభుత్వం చొరవ తీసుకొని అరికట్టే చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. చిన్నప్పుడు మనం నేర్చుకున్న పాఠాలు అన్ని మతాలవారు సోదర భావంతో మెలగాలని అందరూ కలిసిమెలిసి ఉండాలని ప్రతిజ్ఞ చేసిన రోజులు మర్చిపోకూడదని ఆయన అన్నారు. ప్రవీణ్ పగడాల మృతి క్రైస్తవుల అందరి హృదయాలలో దిగ్బ్రాంతిని మిగిల్చిందనారు.ఈ సమావేశంలో స్థానిక సంఘ కాపరి సము చంద్, జిల్లా నాయకులు ఇమ్మానియేల్ రాజ్, మండల ప్రెసిడెంట్ ఎం సత్యానందం, కమిటీ సభ్యులు ఆమోస్, సువర్ణమ్మ,జై రాజు,ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..