గుర్తుతెలియని వాహనం డి కొట్టి ఒక వ్యక్తి మృతి, మరొకరుకి గాయాలు

మన న్యూస్ సాలూరు జూలై 13:- పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు సాలూరు నేలిపర్తి బైపాస్ రోడ్ లో గుర్తు తెలియని వాహనం డి కొట్టడంతో పట్టణంలో గొర్లె వీధికి చెందిన గొర్లె ధర్మారావు (43) అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి…

అంగన్వాడి ఇంచార్జ్ సూపర్వైజర్ వేదమని కి నివాళి

ఎస్ఆర్ పురం, మన న్యూస్..ఎస్ఆర్ పురం మండలం 49. కొత్తపల్లి మీట్ట సర్పంచ్ డి.వి. డిల్లయ్య సతీమణి అంగన్వాడి ఇంచార్జ్ సూపర్వైజర్ వేదమని మొదటి వర్ధంతి సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ కుతుహలమ్మ తనయుడు వైసిపి నేత హరికృష్ణ, ఆమె సమాధి…

పడకంటి సృజన జన్మదిన వేడుకలు

ఎల్ బి నగర్.మన న్యూస్ :- ఆదివారం ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ సొసైటీ వికలాంగుల వసతి గృహంలో ని వృద్ధులు వికలాంగుల మధ్య పడకండి సృజన జన్మదిన వేడుకలు జరుపుకొని అనంతరం అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పడకంటి…

నవయుగ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు గా ఆర్కల కాశి నాథ్ రెడ్డి

మీర్ పేట్. మన న్యూస్ :- నవయుగ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు గా నియమితులైన ఆర్కల కాశి నాథ్ రెడ్డి జిల్లెలగూడ నవయుగ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసిన సమావేశం లో ఏక గ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ…

ఇద్దరు మంత్రులకు నా సోదరుడు రాజా అని పరిచయం చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్…

ఎస్ఆర్ పురం, మన న్యూస్… గంగాధర్ నెల్లూరు మండలం గంగాధర్ నెల్లూరు మండల కేంద్రం పరిధిలో నూతన అన్న క్యాంటీన్ కు భూమి పూజ చేసిన చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్…

బీసీలకు 42% రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయం : కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్

తుర్కయంజాల్. మన న్యూస్ :- కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం లో భాగంగా క్యాబినెట్ లో స్థానిక సంస్థల ఎన్నికలలో బిసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ తుర్కయంజాల్ కూడలిలో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు…

హబ్సిగూడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో ఆర్టిస్ట్రీ జువెలరీ ఆభరణాల ప్రదర్శన ప్రారంభం.

హబ్సిగూడ. మన న్యూస్ :- ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ డైమండ్స్ హబ్సిగూడ శాఖలో ఆర్టీస్టి జ్యువెలరీ ఆభరణాల ప్రదర్శన ప్రారంభించారు. ఈ సందర్భంగా హబ్సిగూడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ శాఖలో వినియోగదారులు శ్రేయోభిలశులు మలబార్ గోల్డెన్ డైమండ్స్…

22న నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు..

మన న్యూస్,తిరుపతి, జులై 12 :– ఈనెల 22వ తేదీ తిరుపతి నగర నాయి బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక కోసం బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు నిర్వహించినట్లు రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఆవులపాటి బుజ్జిబాబు…

గోరక్షే శ్రీరామరక్ష, గో ఆధారిత పంచగవ్యపై శిక్షణ

నవంబరులో మూడు రోజులు జాతీయ స్థాయి సదస్సు, కంచి మఠం విద్యాపీఠం నిరంజన్ వర్మ గురూజీ వెల్లడి మన న్యూస్,తిరుపతి, జూలై12: సమస్త మానవాళి మంచి ఆరోగ్యానికి గో ఆధారిత పంచగవ్య ఔషధాలే ప్రధానమని, ఇందుకు గోరక్షే శ్రీరామరక్ష అని కంచి…

నేలిపర్తి కాలనీకి రోడ్లు, మంచినీళ్లు సౌకర్యం ప్రభుత్వం కల్పించాలి

మన న్యూస్ సాలూరు జూలై 12:– పార్వతిపురం మన్యం జిల్లా , నెల్లిపర్తి కాలనీకి రోడ్లు మంచి నీటి సౌకర్యం ని కోరుతూ కాలనీవాసులు నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా కాలనీ మహిళలు ఎస్ పార్వతి ఆదిలక్ష్మి సిహెచ్ చిన్నారి…