Month: November 2024

ఎంపీ సురేష్ షట్కర్ ను ఘనంగా సన్మానం

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కామారెడ్డి జిల్లా కలెక్టరెట్ కార్యాలయంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ ను పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ , వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి లు కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో…

మంత్రి పొంగులేటి ని మర్యాదపూర్వకంగా కలిసిన రెడ్డి సమాఖ్య నాయకులు

మన న్యూస్: పినపాక రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని హైదరాబాద్ లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో మణుగూరు రెడ్డి సమాఖ్య అధ్యక్షులు నాసిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి సంఘం నాయకులు కలిసినట్లు…

అభివృద్ధి పతంలో ఆదిభట్ల 20 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి ఆదిభట్ల:

మన న్యూస్ఇ బ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిభట్ల మున్సిపాలిటీ కొంగర కలాన్ 5వ వార్డులో శనివారం కచ్చిర్ నుండి లట్టుపల్లి రవీందర్ రెడ్డి ఇంటి వరకు 10 లక్షల రూపాయల సిసి రోడ్డు, 10 లక్షల రూపాయల అండర్ డ్రైనేజీ పనులను ఆదిభట్ల…

కురివికుప్పం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Mana News :- వెదురుకుప్పం:- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు…

దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ -పాచిపెంట ఎంపీడీఓ బి జె పాత్రో వెల్లడి

Mana News :- పాచిపెంట, నవంబర్ 22( మన న్యూస్ ):- పాచిపెంట మండల పరిషత్ పరిధిలో గల దివ్యాంగులకు,సీనియర్ సిటిజన్ లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి అవసరమైన ఉపకరణములు ఇచ్చుటకు గాను సాలూరు మండల పరిషత్ కార్యాలయ…

ఆంధ్రా భద్రాద్రి క్షేత్రానికి డిసెంబర్ 12న చిన జీయర్ స్వామి రాక

స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం చేస్తున్న ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు Mana News :- ప్రత్తిపాడు (మన న్యూస్ ప్రతినిధి) :- ప్రత్తిపాడు జాతీయ రహదారిని ఆనుకుని నరేంద్ర గిరి కొండపై వివేకానంద స్వామి విగ్రహం ఎదురుగా నిర్మాణంలో ఉన్న…

జీడిపిక్కల ఫ్యాక్టరీని తెరిపించాలి. సిఐటియు ధర్నా

Mana News:- ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి): ఈనెల 16వ తేదీన అర్ధాంతరంగా మూసివేసిన ఏలేశ్వరం మండలం చిన్నింపేట జీడి పిక్కల ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వ శేషుబాబ్జి డిమాండ్ చేశారు. ఈ మేరకు మూతపడ్డ ఫ్యాక్టరీ…

ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వనభోజనాలు

Mana News ;-ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) :- సమాజంలో పెరిగిపోతున్న మనుష్యులమధ్య అంతరాలను తగ్గించేందుకు వనభోజనాలు దోహదం చేస్తాయని ప్రకృతి పరిరక్షణ సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎస్ విజయబాబు అన్నారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వనభోజనాలలో…

మియాపూర్ డివిజన్ లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ శంకుస్థాపనలు

Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 22)మన న్యూస్ :- శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నామని పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు.శుక్రవారం మియాపూర్ డివిజన్ పరిధిలోని బొల్లారం ప్రధాన రహదారి నుండి బికే ఎంక్లేవ్,…

వాహనం ఢీకొని గుర్తు తెలియని వృద్ధుడి మృతి

Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 22)మన న్యూస్ ,వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 19 మంగళవారం రాత్రి మదీనాగూడ ప్రధాన రహదారిలోని…