Author: mananews

వీబీ ఎంటర్టైన్మెంట్స్ పదో వార్షికోత్సవం 2023-2024 బుల్లితెర అవార్డులను నిర్వహించిన బొప్పన విష్ణు

Mana Cinema :- విష్ణు బొప్పన గారి వీబీ ఎంటర్టైన్మెంట్స్ 2023-2024 సంవత్సరాలకు గాను, బుల్లి తెర అవార్డుని ప్రధానం చేసింది. ఈ సందర్భంగా హైద్రాబాద్ లో ఘనంగా ఒక ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసి, సినీ రాజకీయ ప్రముఖుల సమక్షం…

నెల్లూరు జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ నూతన కార్యాలయం ప్రారంభం

నెల్లూరు, మన న్యూస్ ,డిసెంబర్ 17 :- నెల్లూరు నగరంలో ప్రముఖ ఆలయాలను అభ్యర్థి చేయునట్లు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు .పది రోజుల తర్వాత తాను మంత్రి నారాయణ ఇద్దరు నగరంలో తిరిగి నిర్ణయం తీసుకోబోతున్నట్లు…

వివరెడ్డి హీరోగా ‘ఓ తండ్రి తీర్పు’ డిసెంబర్ 27న థియేటర్స్ లో విడుదల

ఏవికె ఫిలిమ్స్ బ్యానర్ పై లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణలో లయన్ శ్రీరామ్ దత్తి నిర్మాతగా, రాజేంద్ర రాజు కాంచనపల్లి రచన దర్శకత్వ పర్యవేక్షణలో ప్రతాప్ భీమవరపు దర్శకత్వంలో వివ రెడ్డి హీరోగా ‘ఓ తండ్రి తీర్పు’ సినిమా సెన్సార్…

ఉన్ని ముకుందన్ మార్కో చిత్రం డిసెంబర్ 20న థియేటర్స్ లో విడుదల !!!

Mana Cinema:- మార్కో చిత్రం బుక్ మై షోలో 100k మైలురాయిని సాధించింది పాన్-ఇండియన్ స్టార్ ఉన్ని ముకుందన్ తన రాబోయే బహుభాషా చిత్రం ‘మార్కో’లో భారతదేశపు అత్యంత క్రూరమైన విలన్‌గా రూపాంతరం చెందాడు, దీనిని యువ నిర్మాత షరీఫ్ ముహమ్మద్…

శ్రద్ధా శ్రీనాథ్ “కలియుగమ్ 2064’’ జనవరిలో విడుదల !!!

Mana News;- ఆర్.కె.ఇంటర్నేషనల్ బ్యానర్ పై కె.ఎస్. రామకృష్ణ నిర్మాత గా శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో అడ్వెంచర్ సైన్సు ఫిక్సన్ థ్రిల్లర్ గా రూపొందిన “కలియుగమ్ 2064’’ అన్ని హంగులు పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా జనవరిలో విడుదలకు…

వెలమలను కించపరిచేలా మాట్లాడడం తగదు

Mana News;- డిసెంబర్ 10 రాజాం(మన న్యూస్ ): వెలమలను జాతి పేరుతో కించపరుస్తూ అవహేళన చేయటం జాతిని హీనంగా దూషించడం సమంజసం కాదని రాజాం పాలకొండ డివిజన్ వెలమ సంక్షేమ సంఘం నాయకులు మరిచర్ల గంగారావు మంగళవారం ఒక ప్రకటనలో…

ఘనంగా మలయాళ స్టార్ జోజు జార్జ్ “పని” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 13న తెలుగులో గ్రాండ్ రిలీజ్.

Mana Cinema:- రీసెంట్ గా మలయాళంలో సూపర్ హిట్టయిన స్టార్ హీరో మరియు దర్శకుడు జోజు జార్జ్ సినిమా “పని” తెలుగులో ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో అభినయ కీలక పాత్రలో…

పవన్ అంటే మహా శక్తి – జనసేనాని ని టచ్ చేయాలంటే జనసైనికులను దాటుకొని వెళ్ళాలి

ఉప ముఖ్యమంత్రికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి. Mana News, Tirupati:- జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు భారతదేశానికి అవసరమని.. మహారాష్ట్రలో జరిగిన బిజెపి నూరు శాతం ఫలితాలే అందుకు అద్దం పడుతున్నాయని..…