ప్రైవేట్ కార్పొరేట్ విచ్చలవిడి ఫీజుల దోపిడీని అరికట్టాలి– AISA–బండి అనిల్ కుమార్

టై బెల్ట్ లు, మెటీరియల్, పేరుతో వేల రూపాయలు వసూలు.

బద్వేల్: జూన్ 20: మన న్యూస్ :కడప జిల్లాలో వున్నా కార్పొరేట్ ప్రయివేట్ విద్యాసంస్థలు టై, బెల్ట్ మెటీరియల్, ల వంటి వాటి పేరుతో, వేలాది రూపాయలు,పిల్లల తల్లి తండ్రుల దగ్గర నుండి వాసులు చేస్తున్నారని, అలాగే IIT. NEET.JEE కోచింగ్ ల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలతో పాటు ప్రత్యక్ష దాడులకు సిద్ధం అని, AISA జిల్లా కన్వీనర్. బి. అనిల్ కుమార్ పేర్కొన్నారు,ఈ సందర్బంగా అనిల్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న కార్పొరేట్ ప్రైవేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజులతో పాటు మెటీరియల్ తో పాటు టైం బెల్ట్ పేరిట లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని అయితే ఇదే తరుణంలో జిల్లాలో కొత్త కొత్తగా పుట్టగొడుగుల్లా వీధి వీధికి ప్రైవేటు విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయని వారికి పర్మిషన్ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి అయితే వీటన్నిటిని విద్యాధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి కల్లబొల్లి మాటలతో వారి రక్తాన్ని జలగల్లా పట్టిపీడుస్తున్నారని సరైనటువంటి ఫెసిలిటీసు సరైనటువంటి క్లాస్ రూమ్స్ అలాగే కనీస గ్రౌండ్ కూడా లేనటువంటి విద్యాసంస్థలు ఒక బోర్డు ఏర్పాటు చేసి ఐఐటి నీటి జేఈఈ అని విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ గా వారిని హెచ్చరిస్తున్నామని టై,బెల్టు పేరుతో మెటీరియల్ పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తే ప్రత్యక్ష దాడులు కైనా సిద్ధమని హెచ్చరించారు. అదేవిధంగా బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యాసంస్థలు వారి నిర్లక్ష్యంతో అనేక సంఘటనలు జరుగుతున్నాయని అయితే సరైనటువంటి పర్యవేక్షణ లేని విద్యాసంస్థలు ను రద్దు చేయాలని లేని పక్షంలో ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అలాగే ఇప్పటికే మొదలైనటువంటి అకాడమిక్ ఇయర్ లో ప్రతి స్కూలు తనిఖీ చేసి మెటీరియల్ టై బెల్టు లు ఎంత అమ్మారు అనేది విచారణ చేపట్టాలని వారు హెచ్చరించారు ఈ సమావేశంలో AISA నాయకులు శంకర్ బన్నీ శాలెం . జేమ్స్ అంజి, లు పాల్గొన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!