నెల్లూరులో ఐ – జనరేషన్ ప్రీస్కూల్ ను తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిచే శుభారంభం

మన న్యూస్ , నెల్లూరు రూరల్ ,జూన్ 14: నెల్లూరు రూరల్ పరిధిలోని కరెంట్ ఆఫీస్ సెంటర్ వద్ద పాత పోలీస్ కాలనీ లో ఐ- జనరేషన్ ఫ్రీ స్కూల్ ను శనివారం తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించినారు.ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ…. పిల్లలకు స్కూల్ విద్య ప్రారంభానికి ముందు స్కూల్ వాతావరణం అలవాటు పడే విధంగా చిన్నపిల్లలకు ఫ్రీ స్కూలు ఎంతో ఉపయోగపడుతుందని అని అన్నారు. స్కూల్లో చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తామని తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది, అలాంటప్పుడు పిల్లలకు ఈ ఫ్రీ స్కూల్ ఎంతో ఉపయోగపడుతుంది అని తెలియజేశారు.ఈ స్కూల్ ప్రారంభానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు . ఫ్రీ స్కూల్ అంటే ఇంటిలిజెంట్ స్కూల్ అని అన్నారు. మంచి అనుభవం కలిగిన టీచర్లలతో విద్యను అందిస్తామని ,ఆయా సౌకర్యం ఉంది అని అన్నారు. పిల్లలు సంతోషంగా ఉంటే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. తల్లితండ్రులు సంతోషంగా ఉంటే, మేము సంతోషం గా ఉంటాము అని తెలిపారు. మీ అందరి సహాకారులతో మా ఐ -జనరల్ స్కూలు ముందుకు వెళుతుందని అని అన్నారు. ఈ ఫ్రీ స్కూల్ గోకుల్ రత్న వీర్ ట్రస్టు ద్వారా నడుపు చున్నాము అని అన్నారు. ఈ స్కూల్ ప్రిన్సిపల్ సార్ మార్గారెట్ మాట్లాడుతూ….. తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభానికి రావడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. నేను 32 సంవత్సరాలుగా గురుకుల పాఠశాల పని చేశాను .నెల్లూరు ,చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాలో పనిచేసిన అనుభవంతో మా అబ్బాయి ఈ స్కూలు నడిపించుటకు నా అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది అని తెలియజేశారు. ఈ ఫ్రీ స్కూలు లో పిల్లలకు ఆటపాటలతో విద్యను అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పిడి ఏపీ స్కూల్ ఇన్ఫ్రా మువ్వ రామలింగం, బందు మిత్రులు, శ్రేయోభిలాషులు, పిల్లలు, వారి తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

    శంఖవరం మన న్యూస్ (అపురూప్) :- పేదల పక్షాన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం లో శంఖవరం మండలం మరియు వివిధ గ్రామాలకు చెందిన 12…

    III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

    తుని మన న్యూస్ (అపురూప్) తుని గురుకులంలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు శ్రీకాకుళంలోని ఐ.ఐ.ఐ.టి లో సీట్లను కైవసం చేసుకుని ప్రతిభను కనబరిచారని తుని అంబేద్కర్ గురుకులం పాఠశాల ప్రిన్సిపల్ కనిగిరి విశ్వేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్యదర్శి సూర్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

    • By RAHEEM
    • June 25, 2025
    • 2 views
    ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి..ఎంఈఓ అమర్ సింగ్

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

    దుర్వాసనను భరించలేకపోతున్నాం… పట్టించుకోని అధికారులు.

    • By RAHEEM
    • June 25, 2025
    • 6 views
    దుర్వాసనను భరించలేకపోతున్నాం… పట్టించుకోని అధికారులు.

    III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

    III T లో సీట్లను కైవసం చేసుకున్న తుని గురుకులం విద్యార్థులు…

    శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

    శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

    మక్తల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.

    మక్తల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్.