రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీల విజేతని సన్మానించిన ముదునూరి

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు:ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో జరిగిన రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు పందెం పోటీలలో జూనియర్ విభాగంలో మొదటి స్థానం సాధించిన జువ్వల సత్తిబాబుని వైసీపీ నాయకులు,ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముదునూరి మురళీ రాజు స్వగృహంలో అభినందించి, 5000 రూపాయల చెక్కు మరియు దుస్తులను ఇచ్చి దుస్సాలవాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముదునూరి సీతారామరాజు,ఎంపీటీసీ 1 జువ్వల బాబులు ఎంపీటీసీ 3 నానిపల్లి చంటి,కోలా తాతబాబు,చేకూరి రాంబాబు,బొల్లు నాగేశ్వరరావు,పోకనాటి వెంకటేశ్వరావు,
జువ్వల దొరబాబు,దొడ్డిపట్ల లచ్చారావు,తుపాటి బాబ్జి,మర్రి సుబ్బారావు,బొల్లు రాజారావు,గోనగాని రామకృష్ణ, బొల్లు బాబ్జి,బొల్లు సత్తలు, దొడ్డిపట్ల కృష్ణ,గుమ్మిడి రామకృష్ణ,దాడి పుత్రయ్య,సిద్ధ అప్పలరాజు,కుప్పిన శ్రీను, నరసింహమూర్తి,బొమ్మిడి రావణ,బొల్లు నల్లబ్బాయి, కేశవరపు శ్రీను,దామలంక బాబ్జి,జువ్వల సత్యనారాయణ, కోన బాబ్జి,పెండియాల అబ్బు, తిమ్మిశెట్టి రాజాజువ్వల ముసయ్య,యాళ్ల యేసు,రాపా అప్పన్న, ముడదా యేసు, ముడదా గోపి తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..