సోమవరపాడు గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక ఐనా కొల్లుబోయిన వెంకటేశ్వర్లు యాదవ్ – ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు కృతజ్ఞతలు..!!

జలదంకి, నవంబర్ 13 :మన ధ్యాస న్యూస్ ://

జలదంకి మండలం సోమవరపాడు గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన కొల్లుబోయిన వెంకటేశ్వర్లు యాదవ్ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కి మండల పార్టీ అధ్యక్షులు మొనగాల తిరుమలరెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆశీస్సులతో పార్టీ నాయకత్వం నాపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని ముఖ్యంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మార్గదర్శకత్వంలో పార్టీ కార్యక్రమాలను సోమవరపాడు గ్రామంలో మరింత బలోపేతం చేస్తానని ఆయన తెలియజేశారు. పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ గ్రామీణ స్థాయికి చేర్చే దిశగా కృషి చేస్తానని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి పునాది అయిన కార్యకర్తల అంకితభావం మండల నాయకుల అంకిత భావం వల్లే నాకు ఈ పదవి దక్కిందని.. ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు మండల స్థాయి నాయకులకు అండగా నిలుస్తూ అభివృద్ధి-సంక్షేమ పథకాల నువ్వు ప్రజల్లోకి తీసుకొని పోతు పార్టీని బలపరిచే దానికి అహర్నిశలు కృషి చేస్తానని ఆయన అన్నారు. సోమవరప్పాడు గ్రామంలో పార్టీని మరింత బలపరిచే దానికి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కట్టుబడి ఉంటానన్నారు. ఎమ్మెల్యే చూపుతున్న ప్రజా అనుకూల పాలన దిశగా అడుగులు వేస్తూ ఆయన అభివృద్ధి దృష్టి కోణాన్ని ప్రతి గ్రామానికి చేర్చడమే మా లక్ష్యం అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం తో పాటు సోమవరపాడు గ్రామ ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ చేతుల మీదగా అందించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జలదంకి మండల సీనియర్ నాయకులు.. కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం