అన్నివర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంలొనే ఆమోదయోగ్య మైన పాలన..కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) అర్హులందరికి రేషన్ కార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ అన్నారు.ఆయన గురువారం కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో ని రేషన్ షాప్ లో లబ్ధిదారులకు బియ్యంతో పాటు చేతి సంచుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా చాలా మంది అర్హులకు రేషన్ కార్డులు లేవని తెలిపారు.బిఆర్ ఎస్ ప్రభుత్వంలో ఒక్క కొత్త కార్డ్ కూడా ఇవ్వలేదని విమర్శించారు.బిఆర్ ఎస్ ప్రభుత్వంలో పేదలకు దొడ్డు బియ్యం అందజేసేవారని అవి తినలేక చాలా మంది అమ్ముకునే వారని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ లబ్ది దారులకు సన్న బియ్యం అందజేస్తోందని తెలిపారు.ఈ బియ్యాన్ని లబ్ధిదారులు తృప్తిగా భుజిస్తున్నారని తెలిపారు.రేషన్ కార్డ్ ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని ఆయన తెలిపారు.అన్నివర్గాల ప్రజలకు ఆమోదయోగ్య మైన పాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ అశోక్ పటేల్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మొహిద్దిన్ పటేల్,
మొగలగౌడ్, పర్వయ్య,గంగా గౌడ్ ,కిషన్, షఫీ,భారత్యానాయెక్, రమేష్ దేశాయ్,గంగారాం, రాంచందర్, హాజీ ,బాల్ రాజ్, జేతి నాయక్,చందర్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం