జి కొత్తపల్లి లో పది అడుగుల కొండచిలువ…!కలకలం…

అమ్మో కొండ సిలువ….. ఓ కుటుంబానికి తప్పిన ప్రమాదం….అధికారులు నిర్లక్ష్యమా…..?

వరికుంటపాడు నవంబర్ 05 మన ధ్యాస ://

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జి కొత్తపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో గత కొన్ని నెలలుగా వీధి దీపాలు వెలుగక…. కారు చీకట్లో నివసిస్తున్న గ్రామం…. ఈమధ్య కురిసిన వర్షాల ప్రభావం వల్ల వీధి దీపాలు వెలగకపోవటంతో పూర్తిగా ఆ గ్రామమంతా పూర్తిగా చీకటిమమైంది.. మంగళవారం రోజు రాత్రి 11 గంటల సమయంలో ఇంటిలోకి భారీకొండ సిలువ రావడంతో గ్రామస్తులు, ఒకసారిగా భయోందలనకు గురి అయ్యారు. ఎన్నో విష పురుగులు…భయంకరమైన పాములు… మా గ్రామంలో దర్శనమిస్తున్నాయి. ఎన్ని సా ఎందుకో ఏంటో మాకు అర్థం కాకర్లు అధికారులకు చెప్పిన.. అధికారులు పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్న తీరు ఎందుకో ఏంటో మాకు అర్థం కాక అయోమయంలో ఉన్నామంటూ గ్రామస్తులు తమ గోడును వెల్లబుస్తున్నారు అయ్యా మేము కటిక చీకట్లో బ్రతుకుతున్నాం ….కటిక చీకటిలో బ్రతుకుతున్న మమ్మల్ని పట్టించుకోకపోవడంతో మా మీద ఎందుకు దయ కలగడం లేదో అధికారులకు చెప్పిన ఎందుకు పట్టించుకోవడం లేదు అని అయోమయంలో ఉన్నట మా మీద ఎందుకు దయ కలగడం లేదో అధికారులకు చెప్పిన ఎందుకు పట్టించుకోవడం లేదు అని అయోమయంలో ఉన్న గ్రామవాసులు ….. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే భయంతో…. ఎప్పుడు ఏం జరుగుతుందో అని జి కొత్తపల్లి ఎస్సీ కాలనీ గ్రామ వాసులు బిక్కు బిక్కు అంటూ…. బ్రతుకుతున్న….. కాలనీవాసులు…. అయ్యా సారు అంటూ ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి…… మాకు న్యాయం చేయాలని కోరారు. ప్రాణం నష్టం జరిగితే గాని స్పందించేలా లేరు… ? అధికారులు అని గ్రామవాసులు వాపోతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చీకటిలో బ్రతుకుతున్న… మా మీద దయ ఉంచి విష పురుగుల బారి నుండి మమ్మల్ని కాపాడండి మహాప్రభువు అంటూ వీధిలైట్లు వెలిగేలా చూడాలని… మా గోడు మీకు పట్టదా ….అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • Related Posts

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం