*మంగళ్ పల్లి లో టీ 24 అవర్స్ ఘనంగా ప్రారంభం*

*మంగళ్ పల్లి లో టీ 24 అవర్స్ ఘనంగా ప్రారంభం*మనన్యూస్ -ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంమంగళ్ పల్లినుండి ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో శ్రీ ఇందు ఇన్స్టిట్యూషన్ ఎదురుగా గంజి నవీన్,పిల్లి రాఘవేంద్ర, నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన టీ 24 అవర్స్ ను బంధుమిత్రుల సమక్షంలో మనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓపెనింగ్ ఆఫర్ గా ఈ రోజు కేవలం 1 రూ.కి టీ అందిస్తున్నామని, తమ దగ్గర అన్ని రకాల టీ లతో పాటు బెల్లం చాయ్ స్పెషల్ గా లభిస్తుంది అన్నారు. ఈ బెల్లం చాయ్ వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీ 24 అవర్స్ ఫ్రాంచైజ్ ఓనర్ రఘు, పిల్లి వెంకటేష్, పిల్లి శ్రీనివాస్, గంజి భాస్కర్, కుటుంబ సభ్యులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    *మంగళ్ పల్లి లో టీ 24 అవర్స్ ఘనంగా ప్రారంభం*మనన్యూస్ -ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంమంగళ్ పల్లినుండి ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో శ్రీ ఇందు ఇన్స్టిట్యూషన్ ఎదురుగా గంజి నవీన్,పిల్లి రాఘవేంద్ర, నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన టీ 24 అవర్స్ ను బంధుమిత్రుల సమక్షంలో మనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓపెనింగ్ ఆఫర్ గా ఈ రోజు కేవలం 1 రూ.కి టీ అందిస్తున్నామని, తమ దగ్గర అన్ని రకాల టీ లతో పాటు బెల్లం చాయ్ స్పెషల్ గా లభిస్తుంది అన్నారు. ఈ బెల్లం చాయ్ వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీ 24 అవర్స్ ఫ్రాంచైజ్ ఓనర్ రఘు, పిల్లి వెంకటేష్, పిల్లి శ్రీనివాస్, గంజి భాస్కర్, కుటుంబ సభ్యులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

    *మంగళ్ పల్లి లో టీ 24 అవర్స్ ఘనంగా ప్రారంభం*

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రతిపక్ష నాయకులను విమర్శించడం మానుకోండి – వైయస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

    ప్రతిపక్ష నాయకులను విమర్శించడం మానుకోండి – వైయస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు

    ఏజెన్సీలో ప్రతీ గ్రామానికి రహదారి నిర్మిస్తాం – రహదారి ప్రారంభోత్సవ సభలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

    ఏజెన్సీలో ప్రతీ గ్రామానికి రహదారి నిర్మిస్తాం – రహదారి ప్రారంభోత్సవ సభలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

    జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.సి.ఐ.టి.యు

    జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.సి.ఐ.టి.యు

    రూ. 3.25కోట్ల రూపాయలతో నెరిమెట్ల-రాయంపల్లి రహదారికి మహర్దశ.-మాట నిలుపుకొన్న మంత్రి పయ్యావుల.

    రూ. 3.25కోట్ల రూపాయలతో నెరిమెట్ల-రాయంపల్లి రహదారికి మహర్దశ.-మాట నిలుపుకొన్న మంత్రి పయ్యావుల.

    ఘనంగా మంద కృష్ణ, ఎమ్ ఆర్ పీ యస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

    ఘనంగా మంద కృష్ణ, ఎమ్ ఆర్ పీ యస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

    విశ్వేశ్వర్ రెడ్డి అసమర్థతో ఉరవకొండ వాసులకు తాగునీటి కష్టాలు. మంత్రి పయ్యావుల ఫైర్.-30 ఏళ్ల తాగునీటి సమస్యకు 6 నెలల్లో పరిష్కారం

    విశ్వేశ్వర్ రెడ్డి అసమర్థతో ఉరవకొండ వాసులకు తాగునీటి కష్టాలు. మంత్రి పయ్యావుల ఫైర్.-30 ఏళ్ల తాగునీటి సమస్యకు 6 నెలల్లో పరిష్కారం