శెట్టిపల్లిని హైటి హబ్ గా తీర్చిదిద్దుతాం,, ఏం ఎల్ ఏ శ్రీనివాసులు,,జనవరి 8న శెట్టిపల్లి వాసులకు ప్రొసీడింగ్స్ ఇస్తాం కలెక్టర్ వెంకటేశ్వర్
మనన్యూస్:తిరుపతి శెట్టిపల్లిలో సోమవారం రెవెన్యూ సదస్సు జరిగింది.ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు,కలక్టర్ వెంకటేశ్వర్,మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య,రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.ఏళ్ల తరబడి భూ సమస్యను పరిష్కరించడం లేదని రైతులు,ప్లాట్ దారులు సదస్సు దృష్టికి తీసుకువచ్చారు.అలాగే రోడ్లు,తాగునీరు,డ్రైనేజీ,వీధి దీపాలు సరిగా లేవని శెట్టిపల్లివాసులు తెలిపారు.శెట్టిపల్లి…