బదిరెడ్డి గోవింద్ ఆధ్వర్యంలో యువత పోరుకు బయలుదేరిన వైసిపి నాయకులు శ్రేణులు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:మాజీ ముఖ్యమంత్రి,వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో నియోజకవర్గ వైసిపి కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద సోమవారం యువత పోరు నిరసన ర్యాలీకి రాష్ట్ర వైసిపి యువజన కార్యదర్శి,నగర పంచాయతీ కౌన్సిలర్ బదిరెడ్డి గోవింద్ బాబు ఆద్వర్యంలో పార్టీ శ్రేణులు కాకినాడ తరలి వెళ్ళారు.ఈ సందర్భంగా గోవింద్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు.నెలకు నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి ప్రభుత్వం యువతకు హామీ ఇచ్చిందని,ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాల భర్తీ చేపడతామని తెలిపి ఏడాది పాలన పూర్తయినా సరే హామీలు అమలు చేయకపోవడంపై రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కాకినాడలో కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టనున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జువ్విన వీర్రాజు,జువ్విన వీర్రాఘవమ్మ,శిడగం రాజేశ్వరరావు,ఈపి రాము,ఎద్దు నవీన్,పతివాడ జగదీశ్వరరావు,శేశెట్టి శ్రీను,లోగీసు శేఖర్,మామిడాల బాబ్జి,బాదం సురేష్,భీశెట్టి రాజా,దత్తి రాజా,జువ్విన శివ,గోనుపూడి కొండబాబు,కసిరెడ్డి రామకృష్ణ,పోతల ముత్యాల రాజు,అల్లం ఆదినారాయణ,పట్టా సుబ్బారావు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు,అభిమానులు,నాయకులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

    మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ సమావేశం విజయవాడలోని టూరిజం పున్నమి ఘాట్లో ఈనెల 18న నిర్వహించారు. ఈ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర బిసప్ వర్కింగ్ ప్రెసిడెంట్గా జోసఫ్ బిషప్ ఆండ్రూస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.…

    సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

    మన న్యూస్ సాలూరు జూన్23 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో అసలు ఏమైంది సాలూరు మున్సిపాలిటీ కి గతం లో హనుమంతు శంకరరావు లం చం తీసుకొని ఎసిబి వలలో చిక్కారు.మున్సిపాలిటీ కి సంబంధించి ఎన్నో బేతాళ కథలు కొనసాగుతూనే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

    రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

    సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

    సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

    రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

    రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

    ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

    ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

    శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

    శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

    సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి

    సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి