సింగరాయకొండ ఉపసర్పంచ్ షేక్ కరిమూన్ రాజీనామా

సింగరాయకొండ మన న్యూస్:- సింగరాయకొండ గ్రామ ఉప సర్పంచ్‌ పదవిలో ఉన్న షేక్ కరిమూన్ గారు ఆరోగ్య సమస్యల కారణంగా తన పదవికి రాజీనామా చేశారు. మండల అభివృద్ధి అధికారి ( ఈవో పి ఆర్ డి) కు అందించిన రాజీనామా…

మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా సింగరాయకొండలో విగ్రహావిష్కరణ

సింగరాయకొండ మన న్యూస్:- మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ మండల కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్,…

సింగరాయకొండ ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలి – ప్రభుత్వానికి డా. పెట్లూరి వెంకటేశ్వరరావు వినతి

సింగరాయకొండ మండల రిపోర్టర్ మన న్యూస్:-ప్రకాశం జిల్లా తీరప్రాంతం సింగరాయకొండలో పూర్వంలో నెలకొల్పిన 30 పడకల ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మళ్లీ పునరుద్ధరించి, 50 పడకల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్‌ స్థాయికి అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని…

పూలే – నిఖార్శైన అభ్యుదయ వాది* -బిసి విభాగం,తెలుగుదేశం పార్టీ

శ్రీకాళహస్తి, మన న్యూస్: వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషి చేసిన తొలితరం మహనీయులు, ప్రముఖ సంఘ సంస్కర్త, మహాత్మా జ్యోతిరావు పూలే నిఖార్శైన అభ్యుదయ వాది అని తెలుగుదేశం పార్టీ బిసి విభాగం నాయకులు కొనియాడారు.మహాత్మా జ్యోతీరావు పూలే జయంతిని…

మూగ జీవాలను రాజకీయం చేయడం తగదు,బహిరంగ చర్చకు సిద్ధమా…? టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం

మన న్యూస్,తిరుపతి : టీటీడీ గోశాలలోని మూగజీవాలను కూడా వైసిపి నాయకులు రాజకీయం చేయడం తగదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం చెప్పారు. శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో…

విద్యార్థులు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి……….కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

మన న్యూస్, కావలి,ఏప్రిల్ 10:విద్యార్థులు తల్లిదండ్రులకు, చదువు చెప్పిన గురువులకు, చదువుకున్న పాఠశాలకు కీర్తిప్రతిష్టలు తీసుకువచ్చేలా అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు. కావలి పట్టణం గాయత్రి నగర్ లోని నలంద పాఠశాలలో గురువారం 35వ…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ సేవా రత్న అవార్డు-2025 ఎంపికైన రావినూతల జయకుమార్.

సింగరాయకొండ రిపోర్టర్ 11-04-2025 స్వర్ణ సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వివిధ రంగాల్లో సేవ లు అందించిన వారికి ఈ అవార్డు ప్రధానం చేస్తారు. బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా,…

పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి

నర్వ మండలం ఏప్రిల్ 11 ( మన న్యూస్)నర్వ మండల పరిధిలోని బిసి కమ్యూనిటీ హాల్ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు, MRPSగుడిసె వెంకటయ్య. మాట్లాడుతూ..చదువు లేనిదే జ్ఞానం లేదు జ్ఞానం లేనిదే పురోగతి…

బావోజీ జాతర కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు.

మన న్యూస్, నారాయణ పేట:కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లి బావాజీ జాతర, గిరిజనుల ఆధ్యాత్మిక గురువు శ్రీ లోక మాసందు దేవాలయం జాతర 11, 12,13,14 తేదీలలో జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 150…

అబ్దుల్లాపూర్ మెట్టులో జెఏంఆర్ ఫిలింగ్ స్టేషన్ ప్రారంభం

ఎల్బీనగర్. మన న్యూస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్టు మండలం తెలంగాణ ప్రధాన జాతీయ రహదారి 65కూ అనుసంధానంగా ఉన్నటువంటి సర్వీసు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జెఏంఆర్ ఫిలింగ్ స్టేషన్ ను ప్రముఖులు హాజరై గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి…

You Missed Mana News updates

పని ప్రారంభించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…
యుటిఎఫ్ రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలి,, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పిలుపు….
దేవి నవరాత్రి పందిరిరాట కార్యక్రమం.పాల్గొన్న బీజేపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు
ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!
వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!
బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు