అమెరికా వ్యవసాయోత్పత్తులపై చైనా గురి: గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడి

Mana News :- అమెరికా టారిఫ్‌లకు ప్రతి స్పందించేందుకు చైనా కూడా సిద్ధమైనట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. ఫెంటనిల్‌ ఎగుమతులకు ప్రతిగా తాము బీజింగ్‌పై అదనపు సుంకాలు విధిస్తున్నట్లు వాషింగ్టన్‌ గతంలో పేర్కొంది. దీనికి ప్రతిగా జిన్‌పింగ్‌ సర్కారు అమెరికా…

అన్నవరం ఘాట్‌ రోడ్డులో పెళ్లి బృందం బస్సు బ్రేక్‌ ఫెయిల్‌..

Mana News, అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం (Annavaram)లోని సత్యగిరి ఘాట్‌ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. పెళ్లి బృందం బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి బస్సును డివైడర్‌కు ఢీకొట్టించారు.…

స్కంద షష్టి.. ఈ వస్తువులను దానం చేయండి- ప్రతి పనిలో విజయం మీ సొంతం..

Mana News :- స్కంద షష్టి హిందువులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ప్రతి నెలా శుక్ల పక్ష షష్ఠి తిథిని స్కంద షష్టిగా జరుపుకుంటారు. స్కంద షష్ఠి రోజున కార్తికేయుడిని పూజించడం ద్వారా భక్తుల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి…

శివకుమార్ పై వీరప్ప మెయిలీ కీలక వ్యాఖ్యలు

Mana News ;– కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పార్టీ మారబోతున్నారంటూ ఊహగానాలు ఊపందుకోవడంతో కర్ణాటక రాజకీయం వేడెక్కింది. అయితే, తాను పార్టీకి అత్యంత విధేయుడిననీ, పార్టీ మారబోతున్నట్టు ప్రచారం చేయడం వారి భ్రమ తప్ప మరోటి కాదని చెబుతూ…

మెగా డీఎస్సీపై లోకేష్ గుడ్ న్యూస్- అసెంబ్లీలో వెల్లడి..!

Mana News :- ఏపీలో కూటమి గత ఎన్నికల్లో ఇచ్చిన మెగా డీఎస్సీ హామీ ఇప్పటివరకూ అమలు కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేబినెట్ లో మెగా డీఎస్సీ ద్వారా టీచర్ ఖాళీల భర్తీపై సీఎం చంద్రబాబు సంతకాలు కూడా…

మాజీ ఐఏఎస్‌ వ్యాఖ్యలు అత్యుత్సాహం అనిపించాయి-సందీప్‌ రెడ్డి

Mana News :- దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ‘యానిమల్‌’ చిత్రంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆయన చిత్రంలో ఉన్న హింసాత్మక దృశ్యాలు, భావోద్వేగపూరిత సన్నివేశాలు చర్చనీయాంశమయ్యాయి.ఇప్పుడు ఆయన ‘యానిమల్‌ పార్క్‌’ చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇటీవల ఓ…

గిర్‌ అభయారణ్యంలో పర్యటించిన ప్రధాని మోదీ! 

Mana News :- ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం గుజరాత్‌లోని గిర్‌ అభయారణ్యంలో పర్యటించారు. ఈ రోజు(మార్చ్‌ 3) ప్రపంచ వన్యప్రాణి దినోత్సం సందర్భంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పర్యటన అనంతరం ప్రధాని జునాగఢలోని ససాన్‌లో జరిగే…

నెల్లూరు రంగనాధ స్వామి బ్రహ్మోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ

Mana News :- నెల్లూరు రంగనాయకులపేట లోని శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారి దేవస్థానంలో మార్చి 9 వ తేదీ నుండి 20 వరకు శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భముగా నెల్లూరు క్యాంపు కార్యాలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి గోడపత్రికలను…

నెల్లూరులో ఘనంగా తడి ఆరని వాక్యమొకటి పుస్తకావిష్కరణ

Mana News :- నెల్లూరు నగరంలోని టౌనుహాలు లో ఆదివారం నాయుడుపేట వాస్తవ్యులు సుధామురళి రచించిన కవితా సంపుటి “తడి ఆరని వాక్యమొకటి” పుస్తకావిష్కరణ సాహితీవేత్తలు, సన్నిహితుల మధ్య దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కవి దిగ్గజాలు శ్రీ ప్రసేన్, విమల,ముక్కామల…

జీడి నెల్లూరు: ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు సరైనది కాదు

Mana News :- సీఎం చంద్రబాబు నాయుడు గంగాధర నెల్లూరు పర్యటనలో వైసీపీ నాయకులకు డైరెక్టుగా ఇన్ డైరెక్ట్ గా పనులు చేస్తే ఆ అధికారులు, ప్రజా ప్రతినిధులపై చర్యలు తప్పవని అనడం ఎంతవరకు సమంజసమని గంగాధర్ నెల్లూరు వైసీపీ ఇన్ఛార్జ్…

You Missed Mana News updates

సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు
మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు
ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు
జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి
మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు
భూమికి రైతుకు ఉన్న బంధమే భూభారతి – ధరణితో సాధ్యం కాని భూ సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి.