పాకల ఊళ్ళపాలెం లో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం
మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని పాకాల మరియు ఊళ్ళపాలెం గ్రామాలలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం మంగళవారం నాడు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి. పూర్ణచంద్రరావు పాల్గొని రైతులకు అవసరమైన మార్గదర్శకాలను అందించారు.ఈ సందర్భంగా ఆయన…
శ్రీ సీతారాముల మందిర పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన దేవాదాయ శాఖ
మన న్యూస్ తవణంపల్లె జులై-22: మండలంలోని వెంగంపల్లెలో వెలసిన పురాతన సీతా రాముల దేవస్థానానికి మహర్దశ వచ్చింది. 150 సంవత్సరాల పురాతన ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో వెంగంపల్లె గ్రామస్తులు చిత్తూరు ఎండోమెంటు కమిషనర్కు నూతన ఆలయం నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలని…
పాలసముద్రం మండలం ఇసుక అక్రమ సామ్రాజ్యానికి అడ్డు అదుపు లేదా ? పగలు సరిహద్దు ప్రాంతంలో డబ్బింగ్ రాత్రి వేళలో తమిళనాడుకు షిఫ్టింగ్
పాలసముద్రం , మన న్యూస్… గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలానికి చెందిన టిడిపి బడా నాయకుడు అతని అనుచరులు అక్రమ ఇసుక సామ్రాజ్యానికి అడ్డు ఆదుపు లేకుండా పోతున్నది.. పాలసముద్రం చెందిన టిడిపి బడా నాయకుడు అతని అనుచరులు పగలు…
లయన్స్ క్లబ్ మక్తల్ అధ్యక్షుడిగా సత్యాంజనేయులు.
మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్ క్లబ్ మక్తల్ బీమా నూతన అధ్యక్షుడిగా సత్యాంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు. మక్తల్ పట్టణంలోని పట్టం రవి కన్వెన్షన్ హాల్లో 2025-26 సంవత్సరానికి గానూ జరిగిన 23వ లయన్స్ క్లబ్ మఖ్తల్…
వికాస పథంలో తొలి అడుగు – కొత్తూరు, తోటానపల్లి కేంద్రంగా సుపరిపాలన
వెదురుకుప్పం మన న్యూస్: గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం జూలై 20, 2025 నాడు ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ విప్, గంగాధర నెల్లూరు…
పాఠశాల అభివృద్ధిలో యాజమాన్యం కమిటీ
మన న్యూస్ సింగరాయకొండ:-ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ, గౌదగట్లవారి పాలెం, మండల పరిష,త్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి పాఠశాల యాజమాన్య కమిటీ నడుం బిగించింది. పాఠశాల ఆట స్థలంలో పెరిగియున్న జంగిల్ క్లియరెన్స్ చేయించి పిల్లల మానసిక…
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి
మన న్యూస్ సింగరాయకొండ:- జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ, ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవధికారి సంస్థ ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఉలవపాడు మండలంలోని రామాయపట్నం గ్రామంలో ప్రాథమిక పాఠశాల నందు గ్రామాలలో పేదరిక నిర్మూలన…
గ్రామాలలో క్షయ వ్యాధిపై అవగాహన కల్పించాలి జిల్లా క్షయ వ్యాధి నిర్ధారణ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్
మన న్యూస్ తవణంపల్లి జూలై-19 తవణంపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ జి. వెంకట ప్రసాద్ తవణంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించి ఎం ఎల్ హెచ్ బి మరియు ఏఎన్ఎం…
టీ పుత్తూరు కోదండ రాముల వారి ఆలయంలో తెప్పోత్సవం
మన న్యూస్ తవణంపల్లి జూలై-19 తవణంపల్లి మండల పరిధిలోని టీ పుత్తూరు శ్రీ కోదండ రాముల వారి ఆలయంలో తెప్పోత్సవం రంగ రంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం తిరుమంజన, పాలాభిషేకం సాయంత్రం ఊంజల…
జడ్పీ హై స్కూల్లో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం
మన న్యూస్ తవణంపల్లె మండలం జూలై-19 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా, తవణంపల్లె మండలంలోని జడ్పీహెచ్ హై స్కూల్ ప్రాంగణంలో ఈరోజు ఉదయం 10:30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ…