జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పోటుగారి.భాస్కర్ తండ్రి శంకరయ్య మృతి దేహనికి నివాళులర్పించిన టిడిపి నాయకులు

Mana News,వెదురుకుప్పం:- వెదురుకుప్పం మండలం మొండివెంగనపల్లి సర్పంచి లలిత మామ,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోటుగారి.భాస్కర్ తండ్రి శంకరయ్య మృతి చెందారు శంకరయ్య మృతి దేహానికి నివాళులర్పించిన టిడిపి జిల్లా మాజీ కార్యదర్శి వెదురుకుప్పం క్లస్టర్ ఇంచార్జి మోహన్ మురళి, మండల…

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరును ఖరారు చేసిన బీజెపీ పార్టీ

Mana News :- ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు, గతంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేసిన సోము వీర్రాజు, పొత్తులో భాగంగా 5 స్థానాల్లో ఒకటి బీజేపీకి కేటాయింపు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరును ఖరారు…

అర్ధరాత్రి గాంధీ భవన్ వద్ద హైటెన్షన్.

Mana News :- ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ప్రకటించిన లిస్టులో ముస్లింలకు ప్రాధాన్యం ఇవ్వలేదని అర్ధరాత్రి గాంధీ భవన్ వద్ద మైనార్టీ నేతలు ఆందోళన చేపట్టారు.…

భారత జట్టుకు, జనసేనకు ఒకే విధమైన పోలికలు: నాగబాబు

Mana News :- విజయానికి అదృష్టంతో సంబంధం లేదని మరోసారి నిరూపితమైందని జనసేన నేత నాగబాబు అన్నారు. జనసేనను భారత జట్టుతో పోల్చారు. ‘IND ఒక్క టాస్ గెలవకుండా అన్ని మ్యాచ్‌లు గెలిచి 12 ఏళ్లకు CT సాధించింది. ఒక్క MLA…

చిత్తూరులో ముగ్గురిపై కేసు నమోదు

Mana News, Chittoor :- మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురిపై చిత్తూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక పాత బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో ముగ్గురు మహిళల చేత వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దాంతో…

వైద్యురాలిపై అనుచిత ప్రవర్తన.. తమ్మయ్య బాబుపై జనసేన సస్పెన్షన్‌ వేటు

Mana News :- అమరావతి: ప్రత్తిపాడులో సీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్‌ శ్వేత పట్ల జనసేన పార్టీ ఇన్‌ఛార్జి వరుపుల తమ్మయ్య బాబు తీరు పట్ల ఆ పార్టీ తీవ్రంగా స్పందించిది. జనసేన నుంచి ఆయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు…

ఎమ్మెల్యే కోటాలో తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి

Mana News :- ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మరి కొన్ని గంటల్లో ముగియనుంది. అలాంటి వేళ తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి పేరు అనుహ్యాంగా తెరపైకి వచ్చింది. ఆమె పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు…

విశ్వవిజేతగా టీమిండియా.. వికెట్లతో దాండియా ఆడిన కోహ్లీ, రోహిత్!

Mana News :- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. అసాధారణ ప్రదర్శన ఓటమెరుగని జట్టుగా టైటిల్ ముద్దాడింది. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ విజయంతో 2000 ఐసీసీ…

టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత

Mana News :- తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) ఆదివారం కన్నుమూశారు. తిరుపతిలోని తన స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దాదాపు వెయ్యికిపైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వర కల్పన చేసి ప్రముఖ విద్వాంసుడిగా…

“The Suspect” Movie Poster Launch

Mana News :- The Telugu film “The Suspect” is set to release worldwide on March 21st. On this occasion, the film’s first look poster was launched by super hit director…

You Missed Mana News updates

కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//
ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..
ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…