తిరుమలలో ఘోర అపచారం.రోజా ట్వీట్ వైరల్
Mana News :- పుణ్యక్షేత్రమైన తిరుమల లో ఘోర అపచారం అంటూ ఏపీ మాజీ మంత్రి రోజా సంచలన ట్వీట్ చేశారు. ఓ మందు బాబు కొడపైన వీరంగం సృష్టించాడు, అంతేకాదు ఎవరికి ఎంత మందు కావాలంటే అంత మందు అమ్ముతా…
“Raju Gari Dongalu” Releasing on March 21st
Mana News :- he film Raju Gari Dongalu stars Lohith Kalyan, Rajesh Kunchada, Joshith Raj Kumar, Kailash Velayudhan, Pooja Vishweshwar, TV Raman, and RK Naidu in lead roles. The movie…
మార్చి 21న వస్తున్న “రాజుగారి దొంగలు”
Mana News :- లోహిత్ కల్యాణ్, రాజేష్ కుంచాడా, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రాజు గారి దొంగలు. ఈ చిత్రాన్ని నడిమింటి లిఖిత సమర్పణలో…
మళ్లీ 95 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు.. ఎమ్మెల్యేలు పరుగెత్తాల్సి వస్తుంది : చంద్రబాబు
Mana News :- స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని.. ఇళ్లతో పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలు, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు,…
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా పఠాన్ ఫరీద్
Mana News, శ్రీకాళహస్తి ,మార్చి 15:– శ్రీకాళహస్తి నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు గా శ్రీకాళహస్తి పట్టణం లోని 18వ వార్డు కి చెందిన పఠాన్ ఫరీద్ ను ఎంపిక చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం…
దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె.. నిలిచిపోనున్న లావాదేవీలు!
Mana News :- ఖాతాదారులారా, సిద్ధంగా ఉండండి! మీ బ్యాంకింగ్ లావాదేవీలకు అంతరాయం కలగనుంది. మార్చి నెల చివర్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు రెండు రోజుల పాటు మూతపడనున్నాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సంచలన ప్రకటన చేసింది . మార్చి…
రోజా ఇంట్లో రొయ్యల పులుసు-కేసీఆర్ కు రేవంత్ సవాల్..!!
Mana News :- తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. మాజీ సీఎం కేసీఆర్ కు సవాల్ చేసారు. ఎమ్మెల్యేగా కేసీఆర్కు రూ.54.84 లక్షల జీతం ఇచ్చారని..అసెంబ్లీకి మాత్రం రెండు సార్లే హాజరయ్యారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అసెంబ్లీకి…
అమరావతి కేంద్రంగా బిగ్ డెసిషన్ – గేమ్ ఛేంజర్..!!
Mana News :- ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం కొత్త రాజధాని అమరావతి విషయంలో వ్యూహాత్మక నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇప్పటి వరకు ఆర్దిక వనరుల సమీకరణ పైన ఫోకస్ చేసిన కూటమి ప్రభుత్వం..…
ది సస్పెక్ట్ మూవీ సెన్సార్ పూర్తి.. మార్చి 21న గ్రాండ్గా విడుదల
Mana News :- ది సస్పెక్ట్ తెలుగు చిత్రం మార్చి 21న ప్రపంచ వ్యాప్తం గా రిలీజ్ కి రెడి అయ్యింది. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం లో రుషి కిరణ్, శ్వేత, రూప, శివ…
అమెజాన్ ప్రైమ్ లో మన్యం ధీరుడు
Mana News :- అమెజాన్ ప్రైమ్ లో మన్యం ధీరుడు చిత్రం ఈరోజు విడుదల అయింది. ఈ సందర్భంగా విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు పౌర గ్రంథాలయంలో నిర్వహించిన సక్సెస్ మీట్ కి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆర్ వి…

