స్టాలిన్ రమ్మన్నారు కానీ.. డీలిమిటేషన్ భేటీపై జనసేన క్లారిటీ..!

Mana News :- దేశవ్యాప్తంగా నియోజకవర్గ పునర్విభజన కోసం కేంద్రం చేపట్టబోతున్న కసరత్తుపై దక్షిణాదిలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ చెన్నైలో అధికార డీఎంకే ఇవాళ అఖిలపక్ష భేటీ నిర్వహించింది. దీనికి అన్ని పార్టీల్ని డీఎంకే ఎంపీలు అంతకు…

మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయి శిక్షణ కార్యక్రమంలో ఏమి చేశారు యూట్యూబ్ ఛానల్ ఏమి ప్రచారం చేసింది

ఉదయగిరి మన న్యూస్ మార్చి 21:- మండల కేంద్రమైన ఉదయగిరి అంగనవాడి ప్రాజెక్టు పరిధిలో అంగనవాడి కార్యకర్తల పోషణ్ బి పడాయి బి శిక్షణ కార్యక్రమంలో ఏమి జరిగింది యూట్యూబ్ ఛానల్ లో ఏమి ప్రచారం చేశారు అంగనవాడి కార్యకర్తల మనోభావాలు…

ఇకపై “భాష” పేరుతో విభజన జరగకూడదు..

Mana News :- హిందీ’ భాషపై తమిళనాడు, కేంద్రం మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భాష పేరుతో దేశంలో ఇప్పటికే తగినంత విభజనలు జరిగాయి, ఇకపై అది జరగకూడదు” అని…

రజిత సీనియర్ నటి ఇంట తీవ్ర విషాదం

Mana News :- టాలీవుడ్‌లో ప్రముఖ క్యారెక్టర్‌ నటిగా గుర్తింపు పొందిన రజిత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి విజయలక్ష్మీ (76) శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. ఈ ఆకస్మిక సంఘటన రజిత కుటుంబాన్ని శోకసముద్రంలో ముంచెత్తింది. విజయలక్ష్మీకి…

ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు

Mana News :- తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ చల్లని ముచ్చట చెప్పింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, తెలంగాణలో…

మరోసారి అక్రిడిటేషన్ల గడువు పెంపు..!

Mana News , హైదరాబాద్ : తెలంగాణలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ (గుర్తింపు కార్డు)గడువును మరో మూడునెలల పాటు ప్రభుత్వం పొడిగించినట్లు తెలుస్తోంది.గతేడాది డిసెంబర్లో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రాబోయే మూడు నెలల కాలానికి గడువు పొడిగించగా ఈ నెలతో…

విశాఖకు నాలుగు నెలల్లో కొత్త మాస్టర్‌ ప్లాన్‌: మంత్రి నారాయణ

Mana News :- అమరావతి: నాలుగు నెలల్లో విశాఖ మహానగర పాలక సంస్థ కొత్త మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తామని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. విశాఖ కొత్త మాస్టర్‌ ప్లాన్‌పై సచివాలయంలో అధికారులు, విశాఖ ఎమ్మెల్యేలతో సమావేశం…

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు

Mana News :- రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు తన సతీమణి శ్రీమతి భువనేశ్వరి, కుమారుడు మరియు ఏపీ హెచ్ఆర్డీ మంత్రి శ్రీ లోకేష్, కోడలు శ్రీమతి బ్రహ్మిణి, మనవడు చి.దేవాన్ష్ తో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని…

శ్రీకాకుళం; గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయివరకు సేవలను విస్తరించారు

మన న్యూస్ (శ్రీకాకుళం) ; శ్రీకాకుళం జిల్లా పలాస కేంద్రంగా స్వామి వివేకానంద సేవా సమితి ఆనేక మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు మనసుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. వివరాలలోకి వెళితే… ఈ సంస్థ 2018 లో నవంబర్ 18…

అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి తిరిగి వెళ్లిపోతున్నారా? ఏం జరుగుతోంది?

Mana News :- తెలంగాణ సభలో అయితే 119 మంది, ఏపీ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఇందులో అందరు ఎమ్మెల్యేలు సభకు అటెండ్ కారు. కొందరు ఎమ్మెల్యేలు తాము మాట్లాడే సమయం ఇచ్చిన రోజు మాత్రమే సభకు వస్తుంటారు.…

You Missed Mana News updates

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం
ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.
కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు – ఎస్.టి.యూ. చిత్తూరు జిల్లా శాఖలో ఘనంగా
ప్రకాశం జిల్లా కొత్త కలెక్టర్ గా శ్రీ పి. రాజా బాబు
రాజీ మార్గమే రాజమార్గం – జూనియర్ సివిల్ జడ్జి డా. వి. లీలా శ్యాం సుందరి