ముంబయి జట్టులో నా పాత్ర మాత్రమే మారింది.. మైండ్సెట్ కాదు: రోహిత్
Mana News :- ఇంటర్నెట్ డెస్క్: ముంబయి ఇండియన్స్(Mumbai Indians)కు ఐదు ఐపీఎల్ టైటిళ్లను అందించిన కెప్టెన్. కానీ, గతేడాది అతడిని సారథ్య బాధ్యతల నుంచి మేనేజ్మెంట్ పక్కన పెట్టింది.హార్దిక్ పాండ్యకు అప్పగించింది. ఆ తర్వాతే టీమ్ఇండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలను…
లోక్సభ ముందుకు ‘వక్ఫ్ బిల్లు’.. ఏ కూటమి బలమెంత..?
Mana News :-దిల్లీ: వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు లోక్సభ ముందుకు వచ్చింది. ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా విపక్షాలన్నీ మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నాయి. తొలుత దీని (Waqf Bill)పై సభలో చర్చ నిర్వహించి, అనంతరం ఓటింగ్ జరపనున్నారు.…
దేవరపల్లి గురుదాస్ 13వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం
మన న్యూస్ తిరుపతి :- కీర్తిశేషులు దేవరపల్లి గురుదాస్ 13వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తల్లి దీవెన ఆటో స్టాండ్ నందు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 1500 మందికి అన్నదాన కార్యక్రమం చేసినట్లు కుటుంబ సభ్యులు…
సన్న బియ్యం పంపిణీ.. మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,జుక్కల్, మండల కేంద్రంలోని రేషన్ షాపులో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..…
పార్టీ ఫిరాయింపు కేసుపై సుప్రీంలో విచారణ
Mana News, న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుపై సుప్రీం కోర్టులో (Supreme Court) ఈరోజు (బుధవారం) విచారణ ప్రారంభమైంది. బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై…
హెచ్సీయూ భూముల వేలంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు
Mana News :- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపాటపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో హైకోర్టు న్యాయవాది కారుపోతుల రేవంత్ ఫిర్యాదు చేశారు. అయితే, గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి హెచ్సీయూకి చెందిన 400…
హెచ్సియు విద్యార్థుల అక్రమ అరెస్టులు, దమనకాండ అప్రజాస్వామికం – ఏఐఎస్ఎ జిల్లా అధ్యక్షుడు రంజిత్ కుమార్.
మన న్యూస్ , తిరుపతి:- స్థానిక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నందు ఈరోజు ఆలిండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమం అనంతరం AISA జిల్లా అధ్యక్షులు రంజిత్ కుమార్ మాట్లాడుతూహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం…
రాప్తాడులో ఉద్రిక్తత.. గోరంట్ల మాధవ్తో పోలీసుల ఓవరాక్షన్
Mana News, అనంతపురం: ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. రాప్తాడు నియోజకవర్గంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఫ్యాక్షన్ రాజకీయాలు ఎక్కువయ్యాయని అన్నారు.మాజీ…
‘పీ4’.. సమాజానికి గేమ్ ఛేంజర్ అవుతుంది: సీఎం చంద్రబాబు
Mana News :- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ‘జీరో పావర్టీ- పీ-4’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం సమాజంలో గేమ్ ఛేంజర్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగు నూతన సంవత్సర ఉగాది సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్…
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్
ఎస్ ఆర్ పురం, మన న్యూస్.. జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు బుధవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం,ఎస్ఆర్ పురం మండలం కేంద్రంలో ఏపీజేడబ్ల్యూ యూనియన్ ప్రెస్ క్లబ్ ను ప్రభుత్వ విప్…