నేడు రెండో రోజు పోసానిని విచారించనున్న పోలీసులు..

Mana News :- సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని రెండో రోజు పోలీసులు విచారణ చేయనున్నారు. నేటితో ఆయన కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై చేసిన విమర్శలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడగనున్నారు. అయితే,…

నాగబాబు ఆస్తులెంత – అన్నయ్య, పవన్ కు అప్పు లెక్కలిలా..!!

Mana News :- మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసారు. కూమటి నుంచి అయిదు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. రేపు (సోమవారం) నామినేషన్లకు చివరి రోజు.జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేయటంతో..మిగిలిన నలుగురు…

అక్రమ మద్యం విక్రయిస్తున్న ముగ్గురు అరెస్టు

Mana News :- అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు బంగారుపాలెం సీఐ శ్రీనివాసులు శనివారం తెలిపారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని బలిజపల్లికి చెందిన వేమన వద్ద 30 బాటిళ్లు, తంబకుప్పంలోని మునిరత్నం రెడ్డి వద్ద 50 బాటిళ్లు,…

రాష్ట్ర వైసీపీ మహిళ కార్యదర్శిగా  పెనుమూరు  ద్రాక్షాయిణి

Mana News :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ మహిళ కార్య దర్శిగా జీడి నెల్లూరు నియోజక వర్గం, పెనుమూరు మండలానికి చెందిన రాష్ట్ర మాజీ హౌసింగ్ డైరెక్టర్ ద్రాక్షాయణి నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం శనివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల…

కళ్యాణ్ రామ్ సినిమా కోసం మళ్లీ పోలీస్ రోల్ లో విజయశాంతి.. 

Mana News :- తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ అమితాబ్ గా పేరు సొంతం చేసుకున్న విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో స్టార్ హోరీవం రేంజ్ కి ఎదిగారు. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో స్టార్…

మార్కాపురంను జిల్లా చేస్తాం: సీఎం చంద్రబాబు

Mana News :- అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ మార్కాపురంలో పర్యటించారు. మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మార్కాపురం జిల్లా చేస్తామని వెల్లడించారు. మార్కాపురంను జిల్లా…

ఆనాడు ఎన్టీఆర్ ను అన్న అన్నారు.. ఇప్పుడు రేవంత్ అన్న అంటున్నారు : సీఎం రేవంత్ రెడ్డి

Mana News :- ఆనాడు ఇందిరా గాంధీని అమ్మ అన్నారు, ఎన్టీఆర్‌ను అన్నా అన్నారు, నన్ను రేవంత్ అన్న అంటున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు.…

మారిషస్ దేశ జాతీయ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ..

Mana News :- ప్రధాని నరేంద్రమోడీ మారిషస్ దేశ పర్యటనకు వెళ్తున్నారు. మార్చి 12న జరిగే ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మంగళవారం నుంచి రెండు రోజులు పాటు ఈ పర్యటన జరుగుతుంది. రెండు…

మ‌హిళా ప‌క్ష‌పాతి ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తి, మార్చి 8:– మ‌హిళ‌లు రాజ‌కీయాల్లోకి మ‌రింత‌గా రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు అన్నారు. ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల‌కు ఇచ్చిన ప్ర‌తి హామిని ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం నెర‌వేరుస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. శ‌నివారం ఉద‌యం న‌గ‌రంలో జ‌రిగిన అంత‌ర్జాతీయ…

జ‌నసేన ఆవిర్భావ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన ఎమ్మెల్యే ఆర‌ణి

మన న్యూస్,తిరుప‌తి,మార్చి 8:– ఈనెల 14వ తేదీన పీఠాపురంలో జ‌రిగే జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌తి ఒక్క‌రూ పాల్గొని విజ‌యవంతం చేయాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శ‌నివారం సాయంత్రం తిరుప‌తి నియోజ‌వ‌ర్గ స‌న్నాహ‌క స‌మావేశంలో ఛ‌లో పిఠాపురం…

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//
ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..
ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…
చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు