వరికుంటపాడు అగ్రిగోల్డ్ భూములలో జరిగిన భారీ దోపిడీ పై నెల్లూరుజిల్లా YSRCP అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి తో కలిసి పరిశీలించిన MLC పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
ఉదయగిరి,మన న్యూస్ మార్చి 15 :- నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కనియంపాడు గ్రామంలో అగ్రిగోల్డ్ భూములను నెల్లూరుజిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరీగా మురళీధర్, ఉదయగిరి వై సి పి ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి…
YSRTA మొదటి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న….. ఎం ఎల్ సి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
నెల్లూరు, మన న్యూస్, మార్చి 15 :- నెల్లూరు వై సి పి నగర కార్యాలయంలో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్చార్జి & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సవ వేడుకలు…
సీఎం రేవంత్ రెడ్డితో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భేటీ – అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం పట్ల హర్షం
పినపాక నియోజకవర్గం, మన న్యూస్ :- మణుగూరు : ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తెలంగాణలో విద్యా వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి తీర్చిదిద్దుతున్నారని, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వెల్లడించారు. శనివారం ఆయన మీడియాకు ఓ పత్రిక ప్రకటన విడుదల…
అనుమతి లేని ఇసుకను సంబధిత జెసిబిని సీజ్చేసిన రెవెన్యూ, పోలిస్ శాఖ
పినపాక నియోజకవర్గం, మన న్యూస్ :- భద్రదికొత్తగూడెం, పినపాక మండలం ఇ.బయ్యారం క్రాస్ రోడ్లో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో అధికంగా ఇసుక నిల్వలు ఉండడంతో . ఇసుకకు అనుమతి ఉందా లేదా అని అనుమానంతో ఒక వ్యక్తి…
‘సోషల్ మీడియా చాలా ఇబ్బందిగా మారింది’- తెలంగాణ మంత్రి సీతక్క
Mana News :- హైదరాబాద్: తాను కూడా సోషల్ మీడియా ఎఫెక్ట్ బారిన పడ్డ మహిళనే అన్నారు తెలంగాణ మంత్రి సీతక్క. సోషల్ మీడియా ద్వారా తనకు చాలా ఇబ్బంది ఏర్పడిందని, సోసల్ మీడియా ఎఫెక్ట్ను సీఎం రేవంత్ సభలో మాట్లాడటం…
తిరుమలలో ఘోర అపచారం.రోజా ట్వీట్ వైరల్
Mana News :- పుణ్యక్షేత్రమైన తిరుమల లో ఘోర అపచారం అంటూ ఏపీ మాజీ మంత్రి రోజా సంచలన ట్వీట్ చేశారు. ఓ మందు బాబు కొడపైన వీరంగం సృష్టించాడు, అంతేకాదు ఎవరికి ఎంత మందు కావాలంటే అంత మందు అమ్ముతా…
“Raju Gari Dongalu” Releasing on March 21st
Mana News :- he film Raju Gari Dongalu stars Lohith Kalyan, Rajesh Kunchada, Joshith Raj Kumar, Kailash Velayudhan, Pooja Vishweshwar, TV Raman, and RK Naidu in lead roles. The movie…
మార్చి 21న వస్తున్న “రాజుగారి దొంగలు”
Mana News :- లోహిత్ కల్యాణ్, రాజేష్ కుంచాడా, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రాజు గారి దొంగలు. ఈ చిత్రాన్ని నడిమింటి లిఖిత సమర్పణలో…
మళ్లీ 95 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు.. ఎమ్మెల్యేలు పరుగెత్తాల్సి వస్తుంది : చంద్రబాబు
Mana News :- స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని.. ఇళ్లతో పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలు, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు,…
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా పఠాన్ ఫరీద్
Mana News, శ్రీకాళహస్తి ,మార్చి 15:– శ్రీకాళహస్తి నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు గా శ్రీకాళహస్తి పట్టణం లోని 18వ వార్డు కి చెందిన పఠాన్ ఫరీద్ ను ఎంపిక చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం…